బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక�
ఏడాది కిందట.. కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్-1 పరీక్షాపత్రం లీక్ అయ్యింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెర�
నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఇప్పటి వరకు గుజారాత్లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదు�
Cocaine | గుజరాత్ కచ్ తీరంలో రూ. 130 కోట్ల విలువ చేసే కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో డ్రగ్స్ను దాచిపెట్టినట్లు నిఘా వర�
Cocaine Seized | గుజరాత్లోని కచ్ తీరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ను గుర్తించారు. ఒక చోట దాచిన కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ.130 కోట్లు ఉంటుందని తెలిపార
గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ (Amul Milk) మరోసారి ధరలు పెంచింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు ‘అమూల్’ బ్రాండ్తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కె�
Case Against BJP MLA's Son | విద్యార్థి నాయకుడిపై దాడికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, అతడి అనుచరులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థి నేత దళిత వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ చ�
Rajkot CP | గజరాత్ (Gujarat) రాష్ట్రం రాజ్కోట్ (Rajkot) నగరంలోని టీఆర్పీ గేమ్ జోన్ (TRP game zone) లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సిటీ కొత్త పోలీస్ కమిషనర్ బ్రజేశ్ కుమార్ ఝా సందర్శించారు. స్థానిక పోలీస్ అధికారులతో క�
గుజరాత్లోని రాజ్కోట్లో గల టీఆర్పీ గేమ్జోన్లో శనివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. మృతుల శరీరాలు గుర్తుపట్టలేకుండా మారిపోయాయి.
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ (TRP Game Zone) ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గుజరాత్లోని రాజ్కోట్లో వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న బాలలు, పెద్దలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వీరి సంతోషాన్ని ఆవిరి చేసింద
Fire Accident | గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 9