గుజరాత్లో నకిలీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నకిలీ ప్రభుత్వ కార్యాలయం, నకిలీ టోల్ప్లాజాను గుర్తించగా తాజాగా నకిలీ దవాఖాన గుట్టు రట్టయ్యింది.
బీజేపీ పాలిత గుజరాత్లో ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూకు నిరుద్యోగులు పోటెత్తారు. 10 పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపు 1,800 మంది వరకు తరలివచ్చారు.
Stampede Like Situation | ఐదు ఉద్యోగాల కోసం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్
ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎనిమిది నెలల్లో 9 మందిని పెండ్లి చేసుకుని లక్షలాది రూపాయలు దోచుకొని పారిపోయిన ఒక కిలాడి పెళ్లి కూతురు సహా 12 మంది ముఠాను అహ్మదానగర్ జిల్లా శ్రీగోందా పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్లోని సూరత్లో భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని సచిన్ ఏరియాలో ఓ ఐదంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయ�
Rajkot airport | భారీ వర్షాలకు (heavy rainfall) దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే గుజరాత్ (Gujarat)లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చ�
గుజరాత్లోని కళాశాల ప్రవేశాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సాక్షాత్తూ అధికార బీజేపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కిషోర్ కనాని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
Dead Frog In Chips Packet | చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Chips Packet) ఇది చూసి ఒక కుటుంబం షాక్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిప్స్ తయారీ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు.
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�
బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక�
ఏడాది కిందట.. కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్-1 పరీక్షాపత్రం లీక్ అయ్యింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెర�