Driving At 160 kmph | కారులో ప్రయాణించిన ఐదుగురు యువకులు సందడి చేశారు. వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్లో చూపించారు. వరుసగా వాహనాలను డ్రైవర్ దాటి వెళ్లడంతో అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. �
గుజరాత్లో నీట్ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం గోద్రాలోని ఒక పాఠశాలలో గత ఆదివారం జాతీయస్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష అయిన నీట్-యూజీ ఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షకు ఎగ్జామినర్�
Boycott Polls | లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్లో భాగంగా మంగళవారం గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకుగాను 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సూరత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎ�
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడోదఫాలో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు
Gujarat student Marks | ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారు�
లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి కనీసం ఒక ముస్లిం అభ్యర్థిని కూడా కాంగ్రెస్ బరిలో నిలపలేదు. భరూచ్ లోక్సభ స్థానం నుంచి గతంలో ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇస్తూ ఉండేది.
ఎన్నికల ప్రచారం కోసం వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ.. ఎందుకు తెలంగాణపై వివక్ష చూపుతున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా.. తెలంగాణ చేసిన తప్పేంటి? ఎందుకు మాకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లి�
Parcel Explodes | ఒక ఇంటికి డెలివరీ చేసిన పార్సిల్ పేలింది. (Parcel Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి, అతడి కుమార్తె మరణించారు. మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు.
Drugs Seized | గుజరాత్ తీరంలో పాకిస్థాన్ బోటు నుంచి 86 కేజీల మాదక ద్రవ్యాలను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. దాంతో పాటు ఓడలో ఉన్న 14 మందిని కూడా అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉం
Priyanka Gandhi | ఇవాళ గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాం
Telangana | కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క
Salman Khan | సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం