Accident | రిక్షాపైకి బస్సు దూసుకెళ్తే బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా ఇది జరిగింది. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగ�
గుజరాత్లో మొత్తం 2.38 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకుంటే, గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోదీ విద్యార్హతలపై వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార
Jamnagar | రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు తొమ్మిదిగంటల పాటు శ్రమించి చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అంబులెన్స్లో చిన్నారిన�
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిన దానికంటే ఎక్కువ నిధులిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అంతులేని వివక�
గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం ఆవరణలోని పలు ఇండ్లు, వందలాది గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాలపైకి ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ బుల్డోజర్లను పంపింది.
Auranga Bridge: ఔరంగ బ్రిడ్జ్ను గుజరాత్లో నిర్మించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా దీన్ని కట్టారు. ఆ బ్రిడ్జ్కు చెందిన స్టన్నింగ్ ఫోటోను భారతీయ రైల్వేశాఖ తన ట్వీట్లో పోస్టు చేసింది.
Ram Mandir | గుజరాత్కు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయోధ్య రామ మందిరం (Ram Mandir) ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో పార్టీ వైఖరి నచ్చక గుజరాత్ (Gujarat) హస్తం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా (MLA CJ Chavda) తన పదవికి రాజీనామా చేశార�
విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. గుజరాత్లో పడవ బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. 20 మందిని రక్షించారు.
Boat Capsize | గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం గుజరాత్లోని వడోదరలో హరిణి చెరువులో పడవ మునిగి 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు.
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమ�