AAP's Star Campaigners | గుజరాత్లో లోక్సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్య�
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్
వందల కోట్ల సంపద, చుట్టూ పనివాళ్లు.. అత్యంత ఖరీదైన భవంతులు.. ఇవన్నీ వదిలి సన్యాసం స్వీకరించాలని గుజరాత్కు చెందిన ప్రముఖ వ్యాపారి, ఆయన భార్య నిర్ణయించుకున్నారు. భౌతిక ప్రపంచానికి దూరంగా వెళ్లి ఓ సన్యాసిగా �
మతమార్పిడులకు సంబంధించి గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధం, జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం - 2003 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ము
Ganja | ప్రకృతి రమణీయతకు నెలవైన ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో గంజాయి వాసన గుప్పుమంటున్నది. ఆ కంపు దేశంలోని అన్ని రాష్ర్టాలకూ విస్తరిస్తున్నది.
Supreme Court | ఒరేవా గ్రూప్ ఎండీ జైసుఖ్ పటేల్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఆయన కఠిన షరతులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 అక్టోబర్ నాటి వంతెన కూలిన ఘటనలో 135 మంది ప్రాణ
ముస్లిమేతరల హిందువులకు భారత పౌరసత్వం (Indian Citizenship) కల్పించేలా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ (CAA) చట్టాన్ని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లో స్థిర నివాసం ఏర్పాటుచేస�
బీజేపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో కమీషన్ల వ్యవస్థ ఉన్నదని బాంబు పేల్చారు. కాంట్రాక్టర్లు చేసే ప్రభుత్వ పనుల విలువలో 2 శాతం కమీషన్లు ఇవ్వాలని బాహాటంగానే పేర్కొన్నారు.