CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమ�
ప్రధాని మోదీ బాల్యంలో చదువుకున్న పాఠశాలను సందర్శించేందుకు కేంద్ర విద్యా శాఖ అవకాశం కల్పించింది. గుజరాత్లోని వాద్ నగర్ టౌన్లో ఉన్న ఈ పాఠశాలకు ఏడు రోజుల స్టడీ టూర్కు వెళ్లేందుకు ముందుగా రిజిస్టర్ �
Supreme Court | ఓ ట్రాన్స్జెండర్ ఉన్నత చదువులు చదివింది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక సంపాదన కోసం టీచర్గా చేరింది. కానీ కొన్నాళ్లకు ఆమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో విధుల నుంచి తొలగించ�
తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ చివరికి రూ.4,532 కోట్లతో సరిపెట్టుక
Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా రాణ్ గ్రామంలో బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీ�
Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా కళ్యాణ్పురి ఏరియాలో దారుణం జరిగింది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముంగిట ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హ
Surya Namaskar | కొత్త ఏడాది (New Year) రోజు గుజరాత్ (Gujarat) ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది (Remarkable Feat). రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు (Surya Namaskar) చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ �
Human Trafficking: ఫ్రాన్స్లో 4 రోజుల పాటు ఓ విమానాన్ని ఆపేసి ఆ తర్వాత దాన్ని ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. ఆ విమానంలో మనుషుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 276 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమ
Tesla- Elon Musk | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
2036 Olympics Bid: అహ్మదాబాద్లో ఇప్పటికే లక్షా 30 వేల మంది సీటింగ్ కెపాజిటీ కలిగిన క్రికెట్ (నరేంద్ర మోడీ స్టేడియం) స్టేడియం ఉంది. కానీ ఒలింపిక్స్లో వందలాది క్రీడాంశాలను నిర్వహించేందుకు గాను నగరంలో అంతర్జాతీయ ప�
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ దేశంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిందని అన
ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.