Case Against BJP MLA's Son | విద్యార్థి నాయకుడిపై దాడికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు, అతడి అనుచరులపై దాడి, కిడ్నాప్, హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థి నేత దళిత వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ చ�
Rajkot CP | గజరాత్ (Gujarat) రాష్ట్రం రాజ్కోట్ (Rajkot) నగరంలోని టీఆర్పీ గేమ్ జోన్ (TRP game zone) లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సిటీ కొత్త పోలీస్ కమిషనర్ బ్రజేశ్ కుమార్ ఝా సందర్శించారు. స్థానిక పోలీస్ అధికారులతో క�
గుజరాత్లోని రాజ్కోట్లో గల టీఆర్పీ గేమ్జోన్లో శనివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. మృతుల శరీరాలు గుర్తుపట్టలేకుండా మారిపోయాయి.
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ (TRP Game Zone) ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గుజరాత్లోని రాజ్కోట్లో వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న బాలలు, పెద్దలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వీరి సంతోషాన్ని ఆవిరి చేసింద
Fire Accident | గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 9
Driving At 160 kmph | కారులో ప్రయాణించిన ఐదుగురు యువకులు సందడి చేశారు. వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్లో చూపించారు. వరుసగా వాహనాలను డ్రైవర్ దాటి వెళ్లడంతో అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. �
గుజరాత్లో నీట్ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం గోద్రాలోని ఒక పాఠశాలలో గత ఆదివారం జాతీయస్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష అయిన నీట్-యూజీ ఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షకు ఎగ్జామినర్�
Boycott Polls | లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్లో భాగంగా మంగళవారం గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకుగాను 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సూరత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎ�
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బీజేపీకి ఎదురుగాలి వీచినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడోదఫాలో భాగంగా మంగళవారం జరిగిన పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు
Gujarat student Marks | ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారు�
లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి కనీసం ఒక ముస్లిం అభ్యర్థిని కూడా కాంగ్రెస్ బరిలో నిలపలేదు. భరూచ్ లోక్సభ స్థానం నుంచి గతంలో ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇస్తూ ఉండేది.