అనుమానం పెనుభూతం. దానికి వయసుతో సంబంధం లేదు. బుద్ధితో కానీ, బంధంతో కానీ పన్లేదు. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాడు గుజరాత్లోని జుహాపురాకు చెందిన ఓ వయోధికుడు. ఈ పెద్దాయనకు డబ్భు ఏండ్లు వచ్చాయి.
Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్
Ayodhya | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యక�
PM Modi | మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో నుయిషీతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు తదితర అంశాలపై వారు చర్చించారు. �
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం, గుజరాత్ బీజేపీ ప్రభుత్వాలు బిల్కిస్ బానోకు క్షమాపణలు చెప్పాలి. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలకు ఇటు గుజరాత్, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సహకరించాయి.
Bilkis Bano | బిల్కిస్ బానో అత్యాచారం కేసులో విడుదలైన 11 మంది దోషులను తిరిగి జైల్లో పెట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సరైన తీర్పు ఇచ్చిందని పలువు
Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది. ఏటా జనవరి 7న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 6వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి�
Mob Attacks Police | ఒక గుంపు పోలీసులపై దాడి చేసింది. (Mob Attacks Police) వారి అదుపులో ఉన్న రౌడీ షీటర్ను విడిపించింది. ఈ దాడిలో ఎస్ఐకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కూడ�
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమ�
ప్రధాని మోదీ బాల్యంలో చదువుకున్న పాఠశాలను సందర్శించేందుకు కేంద్ర విద్యా శాఖ అవకాశం కల్పించింది. గుజరాత్లోని వాద్ నగర్ టౌన్లో ఉన్న ఈ పాఠశాలకు ఏడు రోజుల స్టడీ టూర్కు వెళ్లేందుకు ముందుగా రిజిస్టర్ �
Supreme Court | ఓ ట్రాన్స్జెండర్ ఉన్నత చదువులు చదివింది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక సంపాదన కోసం టీచర్గా చేరింది. కానీ కొన్నాళ్లకు ఆమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో విధుల నుంచి తొలగించ�
తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ. 41,259 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థికశాఖ చివరికి రూ.4,532 కోట్లతో సరిపెట్టుక