Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా రాణ్ గ్రామంలో బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీ�
Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా కళ్యాణ్పురి ఏరియాలో దారుణం జరిగింది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముంగిట ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హ
Surya Namaskar | కొత్త ఏడాది (New Year) రోజు గుజరాత్ (Gujarat) ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది (Remarkable Feat). రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువ మంది సామూహిక సూర్య నమస్కారాలు (Surya Namaskar) చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ �
Human Trafficking: ఫ్రాన్స్లో 4 రోజుల పాటు ఓ విమానాన్ని ఆపేసి ఆ తర్వాత దాన్ని ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. ఆ విమానంలో మనుషుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 276 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమ
Tesla- Elon Musk | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
2036 Olympics Bid: అహ్మదాబాద్లో ఇప్పటికే లక్షా 30 వేల మంది సీటింగ్ కెపాజిటీ కలిగిన క్రికెట్ (నరేంద్ర మోడీ స్టేడియం) స్టేడియం ఉంది. కానీ ఒలింపిక్స్లో వందలాది క్రీడాంశాలను నిర్వహించేందుకు గాను నగరంలో అంతర్జాతీయ ప�
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ దేశంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిందని అన
ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
Indus Valley Civilisation | గుజరాత్ కచ్లోని భారీ క్రేటర్ ఉల్క ఢీకొట్టడంతో వల్లే ఏర్పడిందని కేరళ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. భూమిపై మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి భా�
Diamond Hub | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు.
గుజరాత్లో వేలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేండ్ల లోపు చిన్నారుల్లో నూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్లలో(ఎన్ఆర్సీ) చేరే వారి సంఖ్య కూడా గణన�