మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామానికి చెందిన బడే సునీల్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మాల మహర్ సేన సంఘం మండలాధ్యక్షుడు పులేర�
నానా తిప్పలు పడితే తప్ప సర్కార్ నౌకరి కష్టమైన ఈ రోజుల్లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది ఈ హైదరాబాద్ అమ్మాయి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని తాను కూడా �
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీ మినహా 31 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తించనున్నది.
గ్రూప్-2 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 23, 24న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వె�
Group Exams | రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలు నిలిచిపోవడంతో కొత్త చిక్కొచ్చిపడింది. మరో సమస్యనూ తెచ్చిపెట్టింది. ఇది గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారింది. మెయిన్స్పై హైకోర్టు మంగళవార
గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 20నుంచి 23వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించను న్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
Group 2 | గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కువచ్చిపడింది. గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2తోపాటు, గ్రూప్-3 పోస్టుల భర్తీపైనా ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తున్నది. ఈ స్టేను ఎత్తివేసేం
శుక్రవారం వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వాసులు సత్తా చాటారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన లెక్కల లింగయ్య-కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్ రాష్ట్ర స్థాయిలో 39వ ర్యాంక్ సాధించ�
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు మెరిశారు. గ్రూప్-1లో ముగ్గురు, 2లో ఇద్దరు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారిని కుటుంబసభ్యులు, గ్రామస్తులు అభినందించారు. శా యంపేట మండలం మా
Group 2 Results | గ్రూప్ 2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ వాసులు సత్తా చాటారు. ఒకరు స్టేట్ 15, మరొకరు 51వ ర్యాంకు సాధించారు. బజార్ హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన బుద్దేవార్ నర్సింలు - రాధ దం�
Group 2 | అభ్యర్థులు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా ఏపీపీఎస్సీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అంతేకాకుండా ఇవాళనే ప్రాథమిక కీని �
Group-2 Mains | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను గట్టి పోలీస్ బ�
Group 2 Mains | ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ.. ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోస్టర్లో తప్పులు సరిచేయా�
AP Group 2 Mains | ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. ఆదివారం నాడు గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్క రోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.