తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆది, సోమవారం నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగాయి. నల్లగొండ జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు మిర్యాలగూడలో 87 పరీక్షా కేం�
నగర శివారులోని మొయినాబాద్లో కొన్ని ‘గ్రూప్-2’ పరీక్షా కేంద్రాలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. ఆ కేంద్రాల్లో పరీక్షలు రాయాలంటే అభ్యర్థులు, వారి వెంట వచ్చిన కుటుంబసభ్యులు అర కిలోమీటరుకు పైగా నడవాల్సిం�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం సజావుగా సాగా యి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్.. మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ జరిగిం ది. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష
గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో కొనసాగాయి. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వర�
హైదరాబాద్లో గ్రూప్- 2 పరీక్షకు చాలా మంది గైర్హాజరయ్యారు. కేవలం 40 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ -2 పరీక్షకు 48,012 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం జరిగిన పరీక్షకు కేవలం 19,208 మంది మాత్రమే పరీ�
Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ - 2 పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్ల�
గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.ఆది, సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షలకు 48,011 అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. 101 పరీక్ష కేంద్రాలు ఏర�
సంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆది,సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక�
రాష్ట్రంలో 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో (ఆది, సోమవారాల్లో) పరీక్షలు ని ర్వహించేందుకు జిల్లా యం త్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు మహబూబ్నగర్ జ�
Group-2 Exams | గ్రూప్-2 పరీక్షలు రేపటి ఆదివారం, సోమవారం జరుగుతున్న దృష్ట్యా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్య�
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి అధికారులతో పరీక్
తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 15, 16వ తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం అధికారులకు సూచించారు.