తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గ్రూప్-1 విషయంలో కమిషన్కు డివిజన్ బెంచ్లో కాస్త ఊరట లభించిందో లేదో వెనువెంటనే 2015 గ్రూప్-2 రూపంలో కొత్త చిక
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత ముఖ్యమైన గ్రూప్ 1 సర్వీస్ నియామకాలు తీవ్ర వివాదాలకు గురైంది. 2024 అక్టోబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలు, 2025 మార్చిలో విడ�
చదువే జీవితాన్ని మారుస్తుందని ఆ అమ్మానాన్నల ఆలోచన. అమ్మానాన్నల మాటలే స్ఫూర్తిగా తన జీవిత లక్ష్యాన్ని ఎంచుకుంది దొంగరి ప్రతిభ. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, గ్రామీణ నేపథ్యం వంటి అవరోధాలెన్నో దాటి స్వయం
బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన గ్రూప్-1, 2, 3, 4 పోస్టుల నియామక ప్రక్రియలు దాదాపుగా పూర్తయ్యాయి. గ్రూప్-4 నియామక ప్రక్రియ తొమ్మిది నెలల కిందట ముగిసింది. గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ ఇటీవల విడుదలైంది. గ్రూప్-2
Group-1 | గ్రూప్ -1లో డీఎస్పీ పోస్టుల భర్తీ అంశం కొత్త మలుపు తిరిగింది. ఒకే నంబర్ గల రెండు హాల్టికెట్లు జారీ చేశారంటూ వచ్చిన వార్తలపై టీజీపీఎస్సీ ఎట్టకేలకు స్పందించింది. ఒక అభ్యర్థి ఫేక్ అని.. ఫోర్జరీ హాల్ట�
గ్రూప్ -1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయా? అంటే అవుననే అనిపిస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రమిచ్చి, ఆ వెంటే రద్దుచేసిన ఘట
గ్రూప్-1లో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్టుకు వెళ్తామని, మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయడం కాదని, రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నేత మోతీలాల్నాయక్ డిమాండ్ చేశారు.
గ్రూప్-1లో టాప్10 అభ్యర్థులు ఆర్డీవో పోస్టులను ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. గ్రూప్-1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. 562 పోస్టులకు �
ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని కోరుట్ల కు చెందిన దురిశెట్టి విజయకుమార్ నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మెట్ పల్లి లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియ
గ్రూప్-1 విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలకు విరుద్ధంగా టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కు వెళ్లి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిప