Vangipuram Prashanthi | వివాహం జరిగిందంటే.. లక్ష్యం సగానికి సగం కుదించుకున్నట్టే! పిల్లలు కలిగారంటే.. గమ్యం కనుమరుగైనట్టే! అయినా, అన్ని అవరోధాలనూ అధిగమించి గెలుపు జెండా ఎగురవేశారు వంగీపురం ప్రశాంతి. కుటుంబ బాధ్యతలను ని�
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
దరఖాస్తు చేసుకున్న 51,553 మంది దరఖాస్తుల్లో డిగ్రీ చదివినవారే అధికం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1 పోస్టులకు భారీగా పోటీపడుతున్నారు. శనివారం దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రూప్–1 నోటిఫికేషన్కు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మే 31న దరఖాస్తు�
గ్రూప్-1 దరఖాస్తుల గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్�
గ్రూప్-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్ను రూపొందిస్తున్నది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, భారత రాజ�
గ్రూప్-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కొత్తగా 1,28, 578 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు.
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 6,500 మందికి పోటీపరీక్షల కోసం కోచింగ్ ఇస్తున్నట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
గ్రూప్ 1 పరీక్షకు బుధవారం నాటికి 1, 45, 166 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 3,75, 832కు చేరుకొన్నదని చెప్పారు. కొత్తగా 1,21,171 ఓటీఆర్లు నమోదయ్యాయి. 2, 54,661 మంది అభ్యర
గ్రూప్-1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా, ఎకానమీ పు�