గ్రూప్ 1 పరీక్షకు బుధవారం నాటికి 1, 45, 166 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య 3,75, 832కు చేరుకొన్నదని చెప్పారు. కొత్తగా 1,21,171 ఓటీఆర్లు నమోదయ్యాయి. 2, 54,661 మంది అభ్యర
గ్రూప్-1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి రాగా, ఎకానమీ పు�
హైదరాబాద్ : గ్రూప్ -1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఈ మేరకు తెలుగు అకాడమీ కసరత్తును పూర్తిచేసింది. ఇప్�
గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్సైట్పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంద�
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్
applications | స్టేట్ సివిల్ పోస్టులుగా భావించే గ్రూప్-1, పోలీసు, యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు,
రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రూప్-1 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానేవచ్చింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు