TGPSC | గ్రూప్ -3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహిస్తామని టీ�
Group 2 | గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఇప్పుడు ఓ కొత్త చిక్కువచ్చిపడింది. గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2తోపాటు, గ్రూప్-3 పోస్టుల భర్తీపైనా ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తున్నది. ఈ స్టేను ఎత్తివేసేం
Group 1 | రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలను తాతాలికంగా నిలిపివేస్తూ ఏప్రిల్ 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ ఎం. పరమేశ్ మరో 20 మంది అభ్యర్థులు దా
గ్రూప్-1 అక్రమాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశానికి బుధవారం లేఖ రాశారు. అభ్యర్థులు లేవనెత్తిన పలు సందేహాలను ఆ లేఖలో బండి సంజయ్ ప్రస్తావించారు. వారం రోజుల్లో సమగ్ర సమా�
గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్సీకి సూచించారు.
గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్-1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు, బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ న
Rakesh Reddy | గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వొద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై �
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించిన నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన దాది వెంకటరమణను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు.
రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశా
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన గ్రూప్-1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్లోని అన్ని పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్లో జరిగిన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వ�