కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. దీంతో కొత్త బోరు బావుల తవ్వకానికి అనుమతులివ్వడాన్ని అధికారికంగా నిలిపేశారు.
గతేడాదితో పోల్చితే జిల్లాలో సగటు నీటి నిల్వ మీటరుకు పైగా దిగువకు పడిపోయింది. రాబోయే రోజుల్లో మరింత అడుగంటే సూచనలు కనిపిస్తుండగా, తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడం తథ్యమనే అభిప్రాయాలు అధికారుల నుంచే వ్యక్తమవు�
మూలవాగులో ఇసుక తోడుతుంటే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, వెంటనే తవ్వకాలు ఆపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి రైతులు నిరసన చేపట్టారు. శనివారం గ్రామంలోని మూలవాగులో ఇసుక రీచ్ను �
కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్�
సాగు నీరందక ఎండిపోతున్న పంటలపై నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వ్యవసాయ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వేసవి రాకముందే ఎండలు ముదురుతుండడంతో కామారెడ్డి జిల్లాలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండగా..రోజురోజుకూ భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దీంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చ�
భూగర్భ జలశాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. పోస్టుల వారీగా మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను �
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.
ఈ సారి వానకాలంలో సరైన వర్షాలు కురువక పోవడంతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. అయినా మండలంలోని 90 శాతం చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీరుండడంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు సంవృద్ధిగా లభిస్తున్నాయి. �
చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు మిషన్కాకతీయ కింద అభివృద్ధి చేయడంతో జలకళను సంతరించుకున్నాయి. వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్న క్రమంలో సాగునీటికి ఢోకా ల�
ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో భూగర్భ జలమట్టం మరింత పెరగడం గమనార్హం. మెదక్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల శాఖ అధికారులు 56 ప్రాంతాల్లో భూగర్భ జల మట్�
మనకూ మన ముందు తరాలకు జల వనరులు ఎంతో అవసరం.. ఇప్పుడు అవకాశం దొరికిందని అవసరానికి మించి జలాలు వినియోగిస్తే మున్ముందు భూగర్భజలాలు ఇంకిపోవడం ఖాయం. కాబట్టి ‘జల నిధులను’ కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.