Ground Water: గ్రౌండ్ వాటర్ను అధికంగా తోడడం వల్లే భూమి భ్రమణం మారుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1993 నుంచి 2010 వరకు భారీ స్థాయిలో భూ గర్భం నుంచి నీటిని తోడడం వల్ల.. భూమి సుమారు 80 సెంటీమీటర్ల
మండలంలో గత ప్ర భుత్వం నిర్మించిన మత్తడి ప్రాజెక్టు ఉండ గా ప్రస్తుతం 15 వరకు చెరువులు ఉన్నా యి. మత్తడి ప్రాజెక్టు ఎడమ కాల్వ నుంచి వడ్డాడి, జామిడి, బండల్నాగపూర్, కప్ప ర్ల, పొచ్చర, జందాపూర్ రైతుల పంట పొ లాలకు �
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతం. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురావడం, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కాల్వలు, చెక్డ్యామ్లతో సాగునీరు అందిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ప్రాంతమైన తుంగుతుర్తి నియోజకవర్గం సాగునీటితో పరవళ్లు తొక్కుతున్నది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే వందేండ్లకు సాగునీటి గోస లేకుండా వనపర్తి జిల్లాలో నిర్మాణాలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
నల్లగొండ జిల్లా నీళ్లకుండగా మారింది. గత ఏడాది కంటే రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భజల మట్టం పెరిగిన జిల్లాగా తొలిసారి రికార్డుకెక్కింది. గత ఏడాది నవంబర్తో పోల్చితే ఏకంగా 2.41మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరగడం
రాష్ర్టాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం నిల్వలు ఉండాల్సిన స్థాయి కన్నా అధికంగా ఉన్నట్టు కేం ద్ర భూగర్భ జల బోర్డు గుర్తించింది. 18 రాష్ర్టాల్లో 14,377 భూగర్భ జల నమూనాలను పరీక్షించగా, 409 నమూనాల్లో బీఐఎస్ పరిమిత�
రాష్ట్రంలో భూగర్భ జల సిరులు పైపైకి ఎగిసి వస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకంతో దాదాపు 20 జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం భారీగా పెరిగిందనని ప్రభుత్వం విడుదల చేసిన నెలవారీ నివేదికలో వెల్
గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నా భూగర్భ జలాలు మాత్రం తగ్గిపోలేదు. అదీగాక గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో భూగర్భ జలమట్టం 0.18 మీటర్ల మేరకు పెరిగిం