నారాయణపేట టౌన్, మే 13 : దళితబంధు మొదటి విడుత లబ్ధిదారులకు యూనిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దళితబంధు పురోగతిపై ప్రత్యేక అధికార
జిల్లాలో భూగర్భజలాలను పెంచేలా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ అమయ్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన భూగర్భ జలాల పెంపుపై సమ
వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం వాగులపై చెక్డ్యాంలు నిర్మాణానికి భూ సర్వే చేసి నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడం, వర్షపు నీటిని నిల్వ
అంతకంతకూ పెరిగిన సాగు విస్తీర్ణం యాసంగిలో13 వేల ఎకరాల్లో సాగు నిండుగా బోరుబావులు, కాలువలు బోథ్, నవంబర్ 25: బోథ్ మండలంలో రైతులు యాసంగి కింద శనగ, మక్క, గోధుమ, జొన్న, ధనియాలు, కూరగాయాలు తదితర పంటలను సాగు చేస్తా
రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలునివేదిక విడుదల చేసిన భూగర్భ జలవనరుల శాఖ హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గంగమ్మ పైపైకి ఉబికి వస్తున్నది. ఒకప్పుడు దుర్భిక్షంగా కనిపించిన ప్రాంతాలు