ఎండలు మండుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు భూగర్భ జలాలను జలగల్లా పీల్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిన�
ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తరలింపుపై ధూళిమిట్ట గ్రామస్తులు భగ్గుమన్నారు. వాగు నుంచి ఇసుకను బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బృందం ఈ నెల 18న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనుందని భూ పాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపా�
కొన్నినెలలుగా కాల్వల ద్వారా పారుతున్న కేఎల్ఐ నీరు శుక్రవారం నిలిచిపోయింది. బిజినేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామ శివారు వద్ద కేఎల్ఐ కాల్వ ప్రారంభమై కారుకొండ గ్రామ శివారులో ముగుస్తుంది. యాసంగి సీజన్�
రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లులేక ఎండిపోతున్నాయి. ప్రాణం లెక్కన కాపాడుకుంటూ వచ్చిన పంట పశువుల పాలవుతుంటే గుండెలవిసేలా రైతులు రోదిస్తున్నారు.
వరుణదేవుడు కరుణిస్తాడనుకున్న అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి. నాలుగు గింజలు పండించుకొని కుటుంబాలను పోషించుకుందామనుకుంటే ఇటు ప్రకృతి సహకరించడం లేదు.. అటు ప్రభుత్వమూ కనికరించడం లేదు. అదునులో ప్రభుత�
రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలతో జనగామ జిల్లా రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరులేకపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన కరువు రోజులు మళ్ల�
క్రికెట్ స్టేడియాలు ఎస్టీపీలు(మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు) ఏర్పాటు చేయకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను వినియోగించడంతో నేషనల్ గ్రీన్ టిబ్యునల్ 12 స్టేడియాలకు ఒక్కోదానికి రూ.5వేల జరిమానాను
మహానగరంలో మంచి నీరు తాగలేని విధంగా గరళంగా మారుతున్నది. ఇండ్ల నుంచి వచ్చే గృహ వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్ భూమిలో కలిసిపోతున్నది. మహా నగరంలోని భూగర్భజలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఇండ్లలోని బోర్లలో పుష�
నీటి సంరక్షణ మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, సమస్త జీవుల మనుగడకు నీరు ఎంతో ముఖ్యం అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ ఎన్జీవోల ఆధ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా సమీపంలోని పరిశ్రమలకు తరలిస్తూ కొందరు సొమ్ముచేస
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారని, దోపిడీదారులకు పోలీసు, రెవెన్యూ అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక�
భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఇంకుడు గుంతల పనుల్లోనూ నిధులు పక్కదారి పట్టాయి. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాల్లో నగరపాలక సంస్థలోని స్మార్ట్సిటీ నిధులతో చేపట్టాల్సిన ఈ నిర్మాణాల్లో కాంట్రాక�