బోర్లు, బావుల్లో ఇప్పుడు కొంత నీరు ఉన్నప్పటికీ మున్ముందు ఇంకిపోయి భూగర్భ జలాలు ఇంకా తగ్గే ప్రమాదం ఉందని డీఏవో పులయ్య అన్నారు. అందుకని, ఇప్పుడున్న నీటి వనరులను చూసి రైతులెవరూ వరి పంటను వేయవద్దని సూచించార�
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నిండాలని ఆకాంక్షిస్తూ బిజ్వార్ గ్రామస్తులు విశిష్ట అధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కృష్ణ మండలకేంద్రం సమీపంలోని కృష�
సీజన్లో ఇప్పటికే చెరువులు నిండి, భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి సాగు ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో వానలు లేక రైతులు వ్యవసాయంలో వెనుకబడిపోయారు. రోహిణి కార్తెలో పోసిన వరినార్లు ముదురుతుండగా, ఉన్న నీళ్లతో నాట్ల�
వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా భారీ వర్షం కరువైంది. యాసంగి ముగిసి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చి పో�
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలం వచ్చినా సాగు నీటి కష్టాలు తప్పడంలేదు. వరుణుడు కరుణించడంలేదు. చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి
కరీంనగర్ బల్దియా ఇంజినీరింగ్ యంత్రాంగం నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారింది. చాలా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, డీజిల్కు డబ్బులు లేక బుధవారం సరఫరా నిలిచిపోయింది. దీంతో పల
భూగర్భ జలాలను పెంపొందించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఇంటింటికీ ఇంకుడు గుంతల కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకునేందుకు జలమండలి అష్టకష్టాలు పడుతున్నది. కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా.. అధికార�
ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా... రోజు 10వేల మెట్రిక్ టన్నుల చెత్త వేయడం దారుణమని, ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతోందని అఖిల పక్షం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జవహర్నగర్ పరిసర ప్రాంతా�
జిల్లాలో తీవ్ర ఎండల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గుతుతున్నాయి. నెర్రెలు వాచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్య
ఎండలు మండుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో నీటి కొరత ఏర్పడుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు భూగర్భ జలాలను జలగల్లా పీల్చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిన�
ధూళిమిట్ట పెద్దవాగు నుంచి ఇసుక తరలింపుపై ధూళిమిట్ట గ్రామస్తులు భగ్గుమన్నారు. వాగు నుంచి ఇసుకను బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బృందం ఈ నెల 18న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనుందని భూ పాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపా�
కొన్నినెలలుగా కాల్వల ద్వారా పారుతున్న కేఎల్ఐ నీరు శుక్రవారం నిలిచిపోయింది. బిజినేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామ శివారు వద్ద కేఎల్ఐ కాల్వ ప్రారంభమై కారుకొండ గ్రామ శివారులో ముగుస్తుంది. యాసంగి సీజన్�
రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లులేక ఎండిపోతున్నాయి. ప్రాణం లెక్కన కాపాడుకుంటూ వచ్చిన పంట పశువుల పాలవుతుంటే గుండెలవిసేలా రైతులు రోదిస్తున్నారు.