వరుణుడు కరుణ చూపడం లేదు. వారాలు గడుస్తున్నా జిల్లాలో వానలు పడటం లేదు. జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు(ఎం)లో అత్యంత లోటు వర్షపాతం ఉన్నది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. దాంతో రైతుల�
వేలాది ఎకరాలకు ఆయువుపట్టు అయిన పోచారం అడుగంటింది. వర్షాలు కురియక, చుక్కనీరు రాక బోసిపోయింది. ఓవైపు, కాలం కరిగిపోతుంటే చినుకు జాడ లేక రైతాంగం ఆందోళన చెందుతున్నది. నల్లటి మబ్బులతో కమ్ముకొస్తున్న ఆకాశం వైప�
వానకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగ ట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుదుత్పత్తి చేపట్టాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
వాటర్ ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సర్వే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల సర్వేపై ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం రెవెన్యూ డైరెక్ట�
రాష్ట్రంలో అద్దె వాహనాల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (టీఎఫ్డబ్లూడీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఓ ప్రకటనలో కోరింది.
కాంక్రీట్ జంగిల్గా మారిన భాగ్యనగరంలో నీరు ఇంకే మార్గమే కరువైంది. వాననీటి సేకరణ, సంరక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా అటు భూగర్భశోకాన్ని, ఇటు జనాల క‘న్నీళ్ల’కు కారణమవుతున్నది.
మండలంలోని గుండూర్ గ్రామస్తులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తీయడం వల్ల భూగర్భజలాలు తగ్గడంతో పాటు పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్య
కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మామిడిపల్లి మూలవాగులో ఇసుకను రీచ్ను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరమున్న వారు సర్కారుకు నగదు చెల్లించి వారానికి రెండుసార్లు (మంగళవారం, శనివా
ఐదో జాతీయ వాటర్ అవార్డుకు వికారాబాద్ జిల్లా ఎంపికైందని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. గురువారం కేంద్ర జల వనరుల శాఖ, భూగర్భ జల బోర్డు సభ్యుల బృందం జిల్లాలో పర్యటించి.. నీటి సంరక్షణకు తీసుక�
నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు వాటర్ ట్యాంకర్లు వరస కడుతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఇండ్లలో ఉండే బోర్ల నుంచి సరిగ్గా నీళ్లు రాకపోవడంతో హైదరాబాద్లో సా�
తుంగభద్ర నది తడారింది. దాదాపు ఐదారునెలలుగా నీటి ప్రవాహం అడుగంటింది. నదిలో నీటిలభ్యత లేకుండా పోయింది. ప్రస్తుతం రాళ్లు తేలి ఎక్కడ చూసి నా ఇసుక మేటలు కనిపిస్తూ నీటిజాడ కరువైంది. గతేడాది ఇదే సమయంలో నదిలో నీట
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు లోలోతుకు పడిపోయాయి. నిరుడు ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు 1.74 మీటర్ల లోతుకు జలాలు తగ్గిపోయాయి. ఈ మేరకు భూగర్భజలశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్
ఇంకుడు గుంతల నిర్మాణంపై పలు ప్లంబర్లు, మేస్త్రీలకు ఇచ్చిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాతావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వ