రాష్ట్రంలో ఈ వానకాలం రైతాంగానికి తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా వానలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
జిల్లా వ్యాప్తంగా జూలై మూడో వారంలోగా 171.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135.7 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 20.3 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వరి స
వానలు కురువకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలోనే సగటు భూగర్భజలమట్టం 6.22 మీటర్లు కాగా, ప్రస్తుతం ఏకంగా 9.34 మీటర్లకు చేరుకోవడం సమస్య త�
దుందుభీ వాగును అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు చెరబట్టారు. భూగర్భ జలాలను కాపాడుతున్న ఇసుకపై కన్నేసిన నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తోడేస్తున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న రైతులకు అండగా, ఆ�
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్�
రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలతో జనగామ జిల్లా రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరులేకపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన కరువు రోజులు మళ్ల�
‘చెక్ డ్యాం వద్ద ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తరా..? ఇష్టం ఉన్నట్టు అనుమతులు ఇస్తరా..?’ అంటూ లింగంపల్లి, బొల్లారం గ్రామస్తులు ఆగ్రహించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి వద్ద ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తె�
Hanumakonda | 62వ డివిజన్లోని సోమిడి, విష్ణుపురి మీదుగా వచ్చే డ్రైనేజీ నీరు రెహమత్నగర్ను ఆనుకుని ఉన్న ఎఫ్సీఐ గోదాం గుండా వచ్చి భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.
కొన్ని రోజులుగా వరణుడు ముఖం చాటేయడంతో పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక పోవడంతో నారుమళ్లు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.
మండలంలోని తరిగోపుల వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత ఆదివారం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా గ్రామంలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పల్లెలో మిషన్ భగీరథ నీరు రాని సమయంలో చేతిపంపుల�
వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
వేసవి తాపానికి తోడు తాగునీటి కష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపంత
గుక్కెడు నీళ్ల కోసం మెదక్ జిల్లా ప్రజలకు పుట్టెడు కష్టా లు తప్పడం లేదు. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, తండాల్లో తాగునీటి సమ స్య తీవంగా ఉంది. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొం తెండుత�