ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సైతం నమ్మే పరిస్థితి లేదని, రోజు రోజుకు ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలు అవుతున్న పరిస్థితుల్లో ఫ్రస్టేషన్తో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల�
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈ గృహలక్ష్మి పథకం అదనమని అన
పేదల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి సాయం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
స్వరాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే ధ్యేయంతో ముందుకు సాగుతోంది.
ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి అర్హులందరికీ అందజేస్తుండగా, మరింత మందికి లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో గృహలక్
దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు కొండంత ధైర్యాన్నిస్తున్నది. పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచిన సర్కారు, నాలుగురోజులుగా రూ.4,016 ఖాతాల్లో జమ చేస్తుండడంతో వారిలో ఆనందం ఉప్పొంగుతున్నది.
స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని త్వరలోనే అర్హులైన వారందరికి అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మేడ్�
గూడు లేనివారి గూడు కల్పించి ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువలుగా వస్తున్నాయి.
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు తెస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తన ధ్యేయమని, తన నియోజకవర్గంలో గూడులేని కుటుంబ�
Speaker Pocharam | ‘ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు స�
స్వరాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. నిరుపేదల కోసం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను �
పేదల గృహ నిర్మాణ పథకం ‘గృహలక్ష్మి’కి లైన్ క్లియరైంది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇక దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంపై ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం పేదలకు వ
పేదల సొంతింటి కల నెరవేర్చటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అందుకే సొంత జాగాలు ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు గృహ�