అభివృద్ధి చేసేది ఎవరో.. మాయమాటలు చెప్పేది ఎవరో ప్రజలు గమనించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో రూ.6.65 కోట్ల అభివృద్ధి పనులను, గ్రామంలో ఏర్పాటు చేసిన జయశంకర్స�
సీఎంగా కేసీఆర్ను మూడోసారి ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం పెబ్బేరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్లా
ఎవరెన్ని చెప్పినా వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంథని నియోజకవర్గంలో గుడిసెలు లేకుండా చేస్తా.
సూర్యాపేట నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందిస్తామని, తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత ఇండ్లపై ఎవరైనా బిల్లులు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
పేదలకు గూడు కల్పించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే మరింత అభివృద్ధి, మరిన్ని సంక్షేమ పథకాలు సాధ్యమని స్పష్టం చేశారు. ప�
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్ రూం పథకం కింద నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇస్తుండగా.. త్వరలో జాగ ఉన్న పేదలకు ‘గృహలక్ష్మి’ పథకం కింద ఆర్థిక స�
సీఎం కేసీఆర్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు. కాంగ్రెస్లెక్క బక్వాస్ మాటలు చెప్పరని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు ఇస్తూ ప్రజలను మభ్
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.
వచ్చే అసెంబ్లీలో గెలిచి తెలంగాణలో కూడా కర్ణాటక మాడల్ను అమలుచేస్తామం టున్నది కాంగ్రెస్ పార్టీ.. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన అమలుచేసి తీరుతామని బీజేపీ రంకెలేస్తున్నది.