రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకం గా చేపడుతున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 18, 19 వార్డుల్లో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండగా, నూతనంగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉండి ఇల్లు �
గ్రామ సభల ద్వారా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను గుర్తిస్తామని, నియోజవర్గానికి 7500 గృహాలు మంజూరు చేయిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావే�
గ్రామాల్లోకి వచ్చే పగటి వేషగాళ్ల గారడీ మాటలను నమ్మి మో సపోవద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షే మం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలుచేస్తున్న దమ్మున్న సర్కార్�
తెలంగాణ రాష్ట్రంలో సచ్చిన పార్టీ కాంగ్రెస్, తలా తోక లేకుండా మాట్లాడే బ్రోకర్ పార్టీ బీజేపీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో బు�
గద్వాలలో గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరింది. శనివారం జిల్లా కేంద్రంలో డబుల్బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం మొత్తం 1,275 ఇండ్లు నిర్మించగా.. వాటిలో 771 ఇండ్లకు డ్రా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�
మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక 19వ డివిజన్లో నిర్మించిన మహిళా సంఘ భవన�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మించుకున్నవారికి బిల్లులను ఆడబిడ్డలకే మంజూరు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకవేళ భర్త పేరుమీద స్థలం ఉన్నా భార్య పేరు
పేదింటికి గృహలక్ష్మి నడిచి వచ్చింది.. గూడు లేక గోస పడుతున్న బతుకులకు భరోసా లభించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు లేదా ఇల్లు ఉండీ కూలిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుపేదలను ఆదుకు
పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభిం