తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
హైదర్నగర్ డివిజన్లో చెరువులకు మహర్దశ పట్టనున్నది. చెరువుల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు పూర్తిస్థాయి సుందరీకరణ పన�
నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ త�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’లో భాగంగా ర�
గ్రేటర్ పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నది. ఎక్కడ చూసినా.. ‘హరితం’తో కళకళలాడుతున్నది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్న బల్దియా..చక్కటి క
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరిగేందుకు ఎంత
పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యా�
హైదరాబాద్ మెడలో ప్రభుత్వం పచ్చలహారం వేసింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, పారులతో హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ను హరితమయం చేసి.. 158 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిం�
రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమంతో ప్రతియేటా ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మండలంలో�
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హరితహారం అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో మూడున్నర లక్షల మొక్క�
వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీగా ఇటీవలే అవార్డు అందుకున్న హైదరాబాద్ మహానగరం వర్టికల్ గార్డెన్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఢిల్లీ, బెంగళూరు నగరాల కంటే అత్యధికంగా 105 పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ను ఏర�
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలుగా మారాయని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కందిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ నాటిన మొక్కలు, సంతరించుకున్న పచ్�
మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంల�