తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం ఎనిమిదో విడతకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రస్తుతం 14,695 నర్సరీల్లో �
అడిక్మెట్ డివిజన్ రాంనగర్ లక్ష్మమ్మ పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి యేడాది గడుస్తున్నా గ్రీనరీ ఏర్పాటు పనులు ముందుకుసాగడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రీనరీ
మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇ�
ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
అడవులు తరగడమే తప్ప పెరగడం తెలియని దేశంలో పచ్చదనాన్ని పెంచి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. హరితహారం కార్యక్రమం కింద దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా ప్రశంసలు అందుకొంటున్నది.
ఏటా మొక్కలు నాటడం గొప్ప విషయం ఉపాధి హామీ కేంద్ర బృందం కితాబు కుభీర్, మే 18 : ‘తెలంగాణ సర్కారు సంకల్పం గొప్పది. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గొప్ప విషయం. ఫలితంగా అడవుల శాతం పెరుగుతు
హైదరాబాద్ మహానగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పని చేస్తోంది. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ చుట్టూ రెండే�
Yadadri | కొత్తగా ముస్తాబైన యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి రమణీయతకూ ఆలవాలం. కొండపైన పచ్చదనం, కింద పచ్చదనం, చుట్టూ పచ్చదనంతో ఈ దివ్య క్షేత్రం హరితాద్రిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆలయ పునర్�
పచ్చదనంలో భారత్కు లీడర్లా తెలంగాణ మేడ్చల్ పార్కుపై పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): అది అందమైన అడవి.. అది పట్టణంలో పచ్చని తోట.. అది ‘తెలంగాణకు హరితహారం’త
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానం సాధించిన నేపథ్యంలో ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ శుభాకాంక్షలు తెలిపారు. 2011-2021 మధ్య కా
Governor Tamilisai | తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతోపాటు గ్రీన్ ఎనర్జీలో కూడా ముందుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుకెళ్తున్నదని చెప్పారు. హైటెక్స్లో తెలంగాణ స్టేట్�
ఆధ్యాత్మికం.. ఆహ్లాదకర వాతావరణం పరిసరాల్లో 98 రకాల 4.21 లక్షల మొక్కలు పచ్చదనం కోసం 12.3 కోట్లు వెచ్చించిన వైటీడీఏ అడవులకు సరికొత్త పర్యాటక హంగులు 250 ఎకరాల్లో టెంపుల్ సిటీ పనులు రాయగిరి నుంచి గుట్టపై వరకు పచ్చదన