కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో నిర్మించిన సాయిబాబా ఆలయం తెలంగాణ షిర్డీగా పేరుగాంచింది. ప్రాంగణం మొత్తం పచ్చని చెట్లు, వేసవిలో ఉపశమనం కోసం ప్రాంగణమంతా పచ్చని గడ్డి, నిత్యం భక్తు�
ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద మొక్కలు.. రోడ్డుకిరువైపులా తోరణంలా అల్లుకున్న పచ్చని చెట్లు.. ఎటుచూసినా పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్నది సిద్దిపేట పట్ణంలోని 11వ వార్డు కాళ్లకుంట కాలనీ. ఆర్థిక, వైద్య ఆ�
చండూరు మండలంలోని కస్తాల ఒకప్పుడు పచ్చగుండేది. పచ్చని చేలకు నీళ్లు తాపిన చెరువు ఎండిపోయింది. ఎండిన చెరువులో చేపపిల్లల్లా.. కరు వు కాలంలో చేపలుపట్టే ముదిరాజ్లు అల్లాడిపోయారు. కుల వృత్తిని మాని వ్యవసాయ పన�
ఆధునికహంగులు.. మెరుగైన వసతులతో కోరుట్ల పట్టణంలోని సాయిరామ నదీతీరాన వైకుంఠధామం అత్యద్భుతంగా నిర్మితమైంది. 1.90 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన ఈ శ్మశాన వాటికలో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది
నగరంలో గ్రీన్కవర్ ఏరియా పెరుగుదల 147% 33.15 చ.కి.మీ. నుంచి 81.81 చ.కి.మీకు పెంపు ఇప్పటికే 59 అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణం పూర్తి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా మరో 20 పార్కులు హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): హై�
జఠిలమైన ప్రతి సమస్య పరిష్కారానికి వచ్చే బాధితులతో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపడం.. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం తీరిక లేకుండా ఉండే కార్యాలయం పోలీస్ స్టేషన్. మంచి మనసుంటే మార్గం ఉంటుందని అధికారు�
సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో జరిగే వివాహాలకు పంచాయతీ కార్యదర్శి ద్వారా వివాహ ధ్రువీ
పట్టణ ప్రగతి కార్యక్రమం 14వ రోజు జోరుగా సాగింది. గురువారం 30సర్కిళ్ల పరిధిలోని 270 కాలనీలు, బస్తీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేక బృందాలు కాలనీ సంక్షేమ సంఘాలను, ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుక�
తెలంగాణకు పచ్చని హారంలా మారిన హరితహారం ఎనిమిదో విడతకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి నిర్వహించే కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ప్రస్తుతం 14,695 నర్సరీల్లో �
అడిక్మెట్ డివిజన్ రాంనగర్ లక్ష్మమ్మ పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి యేడాది గడుస్తున్నా గ్రీనరీ ఏర్పాటు పనులు ముందుకుసాగడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు పార్కు అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రీనరీ
మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇ�
ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
అడవులు తరగడమే తప్ప పెరగడం తెలియని దేశంలో పచ్చదనాన్ని పెంచి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. హరితహారం కార్యక్రమం కింద దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా ప్రశంసలు అందుకొంటున్నది.
ఏటా మొక్కలు నాటడం గొప్ప విషయం ఉపాధి హామీ కేంద్ర బృందం కితాబు కుభీర్, మే 18 : ‘తెలంగాణ సర్కారు సంకల్పం గొప్పది. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గొప్ప విషయం. ఫలితంగా అడవుల శాతం పెరుగుతు