తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా �
రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహ�
నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు భవనాల నిర్మాణ అనుమతుల మంజూరుతో పా టు భద్రకాళి, వడ్డేపల్లి బండ్లలో �
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు బోసిపోయాయి. ఎక్కడ చూసినా చెట్లు కనిపించకపోవడంతో తలదాచుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రం పచ్చగ
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
Minister Vemula | హైదరాబాద్లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించా�
చారిత్రక నగరానికి పచ్చదనం కొంగొత్త అందాలను తీసుకువస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం, నగరంలో గ్రీనరీ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంతో పచ్చదనం విస్తరిస్తున్నది.
నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలు ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. బీడు భూములన్నీ పచ్చని అందాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం అధి�
నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో వ్యవసాయ కూలీలతో పాటు ఇతరులు సైతం ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా
ఎండాకాలం వచ్చిందంటే చెట్లు మొత్తం మోడుబారి పోవడంతోపాటు ప్రకృతి రమణీయత కూడా దెబ్బతింటుంది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి మండు
విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ యోజన)ను ప్రక�