నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు భవనాల నిర్మాణ అనుమతుల మంజూరుతో పా టు భద్రకాళి, వడ్డేపల్లి బండ్లలో �
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు బోసిపోయాయి. ఎక్కడ చూసినా చెట్లు కనిపించకపోవడంతో తలదాచుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రం పచ్చగ
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
Minister Vemula | హైదరాబాద్లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించా�
చారిత్రక నగరానికి పచ్చదనం కొంగొత్త అందాలను తీసుకువస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం, నగరంలో గ్రీనరీ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడంతో పచ్చదనం విస్తరిస్తున్నది.
నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలు ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. బీడు భూములన్నీ పచ్చని అందాలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం అధి�
నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో వ్యవసాయ కూలీలతో పాటు ఇతరులు సైతం ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా
ఎండాకాలం వచ్చిందంటే చెట్లు మొత్తం మోడుబారి పోవడంతోపాటు ప్రకృతి రమణీయత కూడా దెబ్బతింటుంది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి మండు
విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ యోజన)ను ప్రక�
హామ్లెట్ గ్రామాలుగా ఉన్న పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ హోదా కల్పించడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. స్వయం పాలనలో అవార్డులు సొంతం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందుకు నిజామాబాద్ రూరల్ మ�
జిల్లా ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో హార్టికల్చర్శాఖ ఆధ్వర్యంలో 53 రకాలకు చెందిన 50,285 మొక్కలను నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తుండడంతో ఎటు చూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతున్నది. ఈక్ర�
దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్