అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
ప్రకృతి రమణీయమైన అందాలతో కడెం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు సమీపంలో టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో 12 గదులతో ఏర్పాటు చేసిన రిసార్ట్ పచ్చని అందాలతో అలలారుతోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రిసార్ట్ �
పచ్చదనం ప్రగతికి ఇంధనం.. ఆహ్లాదానికి ఆలవాలం. ఈ విషయాన్ని గుర్తించిన సీఏం కేసీఆర్ హరిత హారం పథకంతో తెలంగాణకు పచ్చని అందాలు అద్దారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకం 8 విడతలు విజయవంతంగా పూర్
Srisailam | శ్రీశైలం (Srisailam) పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపాలయాల వద్ద పచ్చదనం పెంపొందించటానికి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో లవన్న (EO Lavanna) ఆదేశించారు.
Thar Desert | వచ్చే శతాబ్దానికి థార్ ‘ఏడారి’ కాస్త నందన వనంగా మారనుంది! వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా ఎడారులన్నీ మరింత వేడెక్కుతుంటే.. థార్ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. న�
Telangana Tree cover: తెలంగాణలో పచ్చదనం 8 శాతం పెరిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రీన్ బెల్ట్ ప్రెసిడెండ్ ఎరిక్ చేసిన పోస్టుకు రిప్లైగా మంత్రి ఓ ట్వీట్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా గ్రీనరీని ఇంతగా పెంచుకో�
Mla Chander | తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Koruganti Chander) అన్నారు.
తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా �
రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా సర్కారు చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహ�