గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా పరిధిలోని గ్రామాల మాజీ సర్పంచ్లను ముందస్తుగా అర�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రాక పోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో ఆదాయ వనరులు లేని చిన్
గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలి. కానీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతోపాటు ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రా మ పంచాయతీ ఖాతాలు ఖాళీగా �
పల్లె పాలన పడకేసింది. గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటికి సంబంధించిన బోర్లు, పైపులైన్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు.
గ్రామ పాలనలో కీలకమైన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గొటిగార్పల్లి, ఖానాపూర్, కొత్తూర్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మా
గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది.
జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడం.. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గా�
జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్ అడ్డాగా మారిపోయింది. విలువైన ఖాళీ స్థలాల వివరాలను సేకరించి కబ్జాదారులతో కుమ్మక్కై, వీఎల్టీ ఆధారంగా కబ్జా పెట్టడం ఇక్కడ షరామామూలై పోయిందన్న విమర్శలు వెల్లువెత�
గ్రామపం చాయతీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలోని చిన్న చిన్న సమస్యలను తీర్చాలాంటే జీపీల్లో రూపాయి బిల్ల లేదు. ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదు.
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడ�
బీఆర్ఎస్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతతో అలరారిన గ్రామాలు, నేడు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెపాలన పడకేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా నిధుల విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల గల్లా ఖాళీ అయ్యింది. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో ప్రతి నెలా ఇచ్చే నిధులకు కొత్త సర్కార్ కోత పెట్టడంతో పంచాయతీల పాలన కష్టత�