ప్రత్యేక అధికారులు రానున్న మూడు నెలలపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా అధ�
GHMC | ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలు సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ గెజిట్పై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ శాఖ కార్యద�
గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి ఫలించింది. పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.220 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకున్న పంచాయతీల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చెంది అవార్డులను సొంతం చేసుకున్న పల్లెలు ఆరేడు నెలలుగా అస్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నది. రాజకీయ హడావుడి తప్పితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధ్ధి పనులతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభ�
గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జిల్లా పరిధిలోని గ్రామాల మాజీ సర్పంచ్లను ముందస్తుగా అర�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రాక పోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో ఆదాయ వనరులు లేని చిన్
గ్రామాల్లో అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలి. కానీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతోపాటు ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రా మ పంచాయతీ ఖాతాలు ఖాళీగా �
పల్లె పాలన పడకేసింది. గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటికి సంబంధించిన బోర్లు, పైపులైన్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు.
గ్రామ పాలనలో కీలకమైన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గొటిగార్పల్లి, ఖానాపూర్, కొత్తూర్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మా