నైసర్గిక స్వరూపం రోజురోజుకూ మారుతుండడంతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే జిల్లాను వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించారు. జిల్లాలోని శివారు ప్రాంతాలన్నింటినీ మున్సిపాలిటీలు, మ
స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా పం చాయతీలకా.. పరిషత్లకా..? అన్న ఉత్కం ఠ నెలకొన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ముందుగా వేటికి నిర్వహిస్తామన్నది మాత్రం చెప్పడం లేదు.
పరిగి మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ఐదు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను ఎవరు ఇస్తారో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐదేండ్లపాటు గ్రామపంచాయత
తెల్లవారుజామునే మనకు వినిపించేది గ్రామపంచాయతీ వారి చెత్త సేకరణ సమాచారం మైకు. ‘ఆ రండమ్మా రండీ.. చెత్త బండి వచ్చిందమ్మా’ అంటూ విజిల్ వేసి ఇంటి ముందుకొచ్చి పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరించి తీసుకెళ్తుం�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగు పడింది. రెండు మున్సిపాలిటీలు, ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు కేబినెట్, అసెంబ్లీలల�
జిల్లాలో ఎల్ఆర్ఎస్(అనుమతిలేని లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించి ఆరు నెలలు గడిచినా దరఖాస్తుల పరిశీల
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇచ్చేందుకు వారి పేర్లతో కూడిన జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉంచుతున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏడాది క్రితం వరకూ కళకళలాడిన గ్రామ పంచాయతీలు ప్రస్తుతం పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన పదకొండు నెలలుగా గ్రాంటు అందక పంచాయతీ నిర్వహణకు కార్యదర్శులు అష్టకష్టాలు �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇక మీదట దాదాపు గ్రామ పంచాయతీ అనేది ఉండకపోవచ్చు.ఈ మేరకు ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటున్నది.
ఇందిరమ్మ కమిటీలా..? కాంగ్రెస్ కమిటీలా..? ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నేతల పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. గ్రామసభల నిర్వహణ లేదు. ఎవరికీ సమాచారం లేకుండానే కాంగ్రెస్ నేతలకు నచ్చిన పేర్లతో జాబితాన�
గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెలను నిధుల కొరత వేధిస్తున్నది. ఆదాయ వనరులు అంతగా లేని పంచాయతీల్లో కనీసం కార్మ�
ప్రతి ఒక్కరికీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉన్నట్టే ప్రతి కుటుంబానికీ ఒక డిజిటల్ కార్డు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజ�
శంషాబాద్ మండలంలో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.