ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శి, చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్, ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా ఎన్నో అద్భుతాలతో కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లె�
బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా తీర్చిదిద్ది అవార్డులన�
జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల్లో పాల న పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీల నిర్వహణ గాడితప్పి పరిస్థితి అధ్వానంగా మారుతున్నది.
ఉండవల్లి మండలంలోని ఆ యా గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మూడు నెలలుగా పే స్లిప్పులు ఇవ్వడం లేద ని బుధవారం వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 25 రోజులు మాత్రమే గడువు ఉండడంతో వసూలు ప్రక్రియను ముమ్�
పారిశుధ్య కార్మికుల కష్టాలు వర్ణణాతీతం. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న లేబర్కు జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా నాలు గు నెలలుగా జీతాలు అందడం లేదు.
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులకు కాంగ్రెస్ సర్కార్ చెక్ పవర్ కట్టబెట్టడంలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైన ఎన్నో కార్యక్రమా�
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఈ మేరకు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేంసూరు పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల వాసులు మంచినీళ్లు లేక ఇబ్బంది
మంచిర్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం పూర్తవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వీరు బాధ్యతలు స్వీకరించి 25 రోజులు గడుస్తున్నా చెక్పవర్ కల్పించకపోవడంతో వి�
గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పా�
గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 46 రోజులు గడువు మాత్రమే ఉండడంతో వందశాతం లక్ష్యం సాధించేందుకు సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి గ్రామ కా�
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మంచాల మండలం 23గ్రామ పంచాయతీలకు శుక్రవారం అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.