గ్రామపంచాయతీలు, మండలాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, �
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమని, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల పని తీరుతోనే స్వచ్ఛ సర్వేక్షన్లో జిల్లా, జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నామని జగిత్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉ�
గతంలో సరైన రోడ్లు, సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేది. కరెంటు లేకపోవడంతో కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు జరిగేవి. తండాలో ఎవరైనా అనారోగ్యం బా
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు...గ్రామాలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుటుందని నమ్మిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్రామాల్లో పరిపాలన భవనాలు బాగుంటేనే గ్రామం బాగుటుందనే నమ్మకంతో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచ�
పంచాయతీల ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేరీ పంచాయతీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను అవ�
మెదక్ జిల్లాలో ప్రతి తండాతండాకు బీటీ రోడ్డు నిర్మిం చనున్నారు. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేస్
చిన్న గ్రామపంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ముందరితండా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం గెజిట్
రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టిం
సమైక్య పాలనలో కనీస వసతులు లేక అల్లాడిన పల్లెలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్
దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ ఆఫీసుల్లో ఇక నుంచి యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని యేనెమీదితండాలో గిరిజన దినోత్స�
పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905ల�