చిన్న గ్రామపంచాయతీలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని ముందరితండా గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం గెజిట్
రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టిం
సమైక్య పాలనలో కనీస వసతులు లేక అల్లాడిన పల్లెలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్
దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీ ఆఫీసుల్లో ఇక నుంచి యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని యేనెమీదితండాలో గిరిజన దినోత్స�
పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905ల�
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే స్ఫూర్తితో మున్ముందు అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
ఐఆర్డీఏఐ బీమా వాహక్స్ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీల స్థాయిలోనే ఓ అంకితభావం కలిగిన పంపిణీ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే పంపిణీ వ్యవస్థ కోసం వ్యక్తి�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర�
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసార�
రాష్ట్ర ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామపంచాయతీలకు 31న అవార్డులు ప్రదానం చేయనున్నది. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులున్న గ్రామం, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
గ్రామపంచాయతీల్లోని డంపింగ్యార్డుల్లో కంపోస్టు ఎరువును తయారు చేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.