తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇదే స్ఫూర్తితో మున్ముందు అన్ని శాఖల్లో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
ఐఆర్డీఏఐ బీమా వాహక్స్ ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీల స్థాయిలోనే ఓ అంకితభావం కలిగిన పంపిణీ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే పంపిణీ వ్యవస్థ కోసం వ్యక్తి�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర�
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసార�
రాష్ట్ర ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామపంచాయతీలకు 31న అవార్డులు ప్రదానం చేయనున్నది. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులున్న గ్రామం, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
గ్రామపంచాయతీల్లోని డంపింగ్యార్డుల్లో కంపోస్టు ఎరువును తయారు చేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కిందట 500 జనాభా కలిగిన పల్లెలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణా�
గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అధికారులు ఆఫ్లైన్ సేవలకు స్వస్తి పలికి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు.
నిధులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నమనే విషయాన్ని ఓ సర్పంచ్ ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం కనీసం వీధి లైట్లు కూడా రిపేర్...
పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి ఆన�
జిన్నారం, జూన్ 26 : పాలనా సౌలభ్యమం కోసమే సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటికి సొ�