గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు మారుమూల పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ బీఆర్ఎస్ సర్కారు ప
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కిందట 500 జనాభా కలిగిన పల్లెలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణా�
గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అధికారులు ఆఫ్లైన్ సేవలకు స్వస్తి పలికి ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు.
నిధులు లేకపోవడంతో ఏ పనీ చేయలేకపోతున్నమనే విషయాన్ని ఓ సర్పంచ్ ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడం కనీసం వీధి లైట్లు కూడా రిపేర్...
పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డుల పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ పంచాయతీల నుంచి ఆన�
జిన్నారం, జూన్ 26 : పాలనా సౌలభ్యమం కోసమే సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటికి సొ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకొర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. �
రేషన్ తరలింపునకు ప్రభుత్వ అనుమతి హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ తరలింపునకు గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లను వినియోగించుకొనేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింద
అన్ని పంచాయతీల్లో 100 శాతం ఆన్లైన్ ఆడిటింగ్ దేశంలోనే నంబర్ వన్.. మిగతా రాష్ర్టాలకు ఆదర్శం రాష్ర్టానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అభినందనలు సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే: మంత్రి ఎర్రబెల్లి మన గ్రామాలు ద