రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం సవరణ బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అసెంబ
మాటలు చెప్పే నాయకులకు నమ్మకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమగ్నాపూర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భ�
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీలు ఎంతో అభివృద్ధి సాధించాయని, గ్రామాలకు వస్తున్న నిధులు, జరుగుతున్న పనులపై సర్పంచ్లకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�
ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావించి నిధులు వినియోగంలో పల్లెలకే అధికారం ఇచ్చింది.దీంతో పల్లెలు ప్రగతిల
మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి సర్పంచ్ల అధికారాలు, నిధులను తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గతంలో ఇచ్చే గ్రాంట్ను క�
తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది.
minister errabelli dayaker rao | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని �
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ