విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిస�
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా త్వరలో చేపట్టనున్న 9వ విడుత హరితహారానికి మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో ఇప్పటికే ఎనిమిది విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెల్లో పచ్చదనం వెల్లి
కొండలు.. గుట్టల.. మధ్యన అక్కడక్కడ పారేసినట్లుగా ఉండే గిరిజన గూడేలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కళ వచ్చింది. గత పాలకుల హాయాంలో వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే చూడడంతో ఎలాంటి సౌకర్యాలు లేక కేవలం వంట చెరుకు అ�
సమైక్య పాలనలో ఇరుకుగదులు, అరకొర సౌకర్యాలతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలతో జీపీ సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. 1990 కాలంనాటి బయ్యారం గ్రామ పంచాయతీదీ ఇదే దుస్థితి. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పల్లె పాల�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. మంగళవారం సాయంత్రం కల్లా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంతో గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరేందుకు అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్య
ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలి.. వలసలను నివారించాలి.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారదోలాలి..’ అన్న సంకల్పంతో 2005లో నాటి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమణకు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచన మేరకు వారు సమ్మె విరమణకు ప్రకటన చేసే అవకాశం ఉన్నదని తెలిసింది.
ఇంటి పన్ను చెల్లించటంలో గ్రామ పంచాయతీల్లోని ఇంటి యజమానులు సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు రాగా, ఉమ్మడి జిల్లాకే రెండు దక్కాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రా
Telangana | హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్( Sarpanch ) నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి( Chief Minister ) వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR )
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అని గాంధీజీ తెలిపిన మాటలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ గ్రామ ప్రగతికి బాటలు వేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. జనాభా ప్రాతిపదికన మూడు నెలలకోసారి ప్రభుత్వం ‘పల్లెప్రగతి’ కింద నిధులు విడుదల చేయడంతో గ్రామాలు అభివృద్ధి వైపు ప�