మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెల�
శ్రీనివాసనగర్ గ్రామపంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడింది. ఈ గ్రామంలో 371 ఇండ్లు ఉండగా.. గ్రామస్తులు బోగవిల్లి వెంకటరమణచౌదరిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న ఆయన.. ఊర్లోని యు
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�
గ్రామస్థాయిలో ప్రభుత్వం తరఫున కార్యనిర్వహణ అధికారిగా పంచాయతీ కార్యదర్శి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం - 2018లో పేర్కొన్న విధులను, బాధ్యతలను, అదేవిధంగా ప్రభుత్వం...
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలలో 2020-21 సంవత్సరానికి గాను ఆన్లైన్ ఆడిటింగ్ 100% పూర్తయింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయ
హైదరాబాద్ : ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కె యస్ సేథీ అభినందించారు. ఆర్ధికశాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతీరాజ్