కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామాల వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాన్సువాడ మండలంలోని కోనాపూర్, జేకే తం�
‘మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.31.10 కోట్లు ఇస్తాం. ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున రూ.175 కోట్లు మంజూరు చేస్తాం.’ అని జూన�
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే నెలలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయ�
సమైక్యపాలనలో ఎల్లారెడ్డి అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉండేది. నిధుల కొరతతో వెనుకబడిన ప్రాంతంగా మాట్లాడుకునేవారు. అప్పుటి పాలకులు మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలకు కనీస వసతులు �
జీవ వైవిధ్యమే ధ్యేయంగా.. పర్యావరణ పరిరక్షణతోపాటు దేశవాళి పాడి, పంటలను పెంపొందించాలని సర్కారు సంకల్పించింది. పురాతన పంటలతోపాటు చిరుధాన్యాలు సాగు చేయాలనే లక్ష్యంతో జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చే�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో హుజూర్నగర్లో ఐదు, ఆలేరులో ఒకటి, నాగార్జునసాగర్లో ఒక పంచాయతీ కొత్తగా ఏర్పాటయ్యాయి. సాగర్ నియోజకవర్గంల�
పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) అధికార టీఎంసీ (TMC) దూసుకుపోతున్నది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంటున్నది.
విశాలమైన రోడ్లు.. రెండు వరుసల డివైడర్లు.. మధ్యలో అందమైన పూల మొక్కలు.. ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు.. పుట్పాత్లు.. రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చీమచిటుక్కుమన్నా తెలిస�
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా త్వరలో చేపట్టనున్న 9వ విడుత హరితహారానికి మండల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలో ఇప్పటికే ఎనిమిది విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెల్లో పచ్చదనం వెల్లి
కొండలు.. గుట్టల.. మధ్యన అక్కడక్కడ పారేసినట్లుగా ఉండే గిరిజన గూడేలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కళ వచ్చింది. గత పాలకుల హాయాంలో వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే చూడడంతో ఎలాంటి సౌకర్యాలు లేక కేవలం వంట చెరుకు అ�
సమైక్య పాలనలో ఇరుకుగదులు, అరకొర సౌకర్యాలతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలతో జీపీ సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. 1990 కాలంనాటి బయ్యారం గ్రామ పంచాయతీదీ ఇదే దుస్థితి. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పల్లె పాల�