కార్యకర్తలే గులాబీ పార్టీకి బలమని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. అలాగే, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. తాను కూడా ఎప్పుడూ ప్రజల కోసం పనిచే�
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎతు ్తలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. అయితే పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు
సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తన తల్లి ఓటమి చెందడంతో తట్టుకోలేని తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెంలో జరిగింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు ఓటు వేయలేదని దళితుని ఇంటిని కూల్చడం విచారకరమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆద�
పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని దూషణలు భరించలేక వార్డు ప్రజ లు.. ఆమె పంచిన చీరలు, మద్యం సీసాలు, కూల్డ్రింక్స్, బొందిప్యాకెట్లను తిరిగి వాపస్ ఇచ్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్
నూతనంగా బాధ్యతలు స్వీకరించే పంచాయతీ పాలకవర్గాలు పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ కోరారు. తన స్వగ్రామమైన పిండిప్రోలులో పంచాయతీ ఎన�
పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు వచ్చాయి. పల్లెపల్లెనా పండుగ వాతావరణంలో కొలువు దీరాయి. ఇటీవల మూడు విడుతల వారీగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డుసభ్యులు, ఎన్నికైన ఉపసర్పంచులతో సోమవారం సమ�
తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచులైన తర్వాత మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన సర్పంచులే గెలిచారు అంటూ చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీ
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలను చూసి రేవంత్రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
డిండి-నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న రిజర్వాయర్ ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా..? అని ఎల్హెచ్పీఎస్
కేసీఆర్ పాలనలో సింగరేణి సీఎస్ఆర్ నిధులను పూర్తిగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణం కోసం వినియోగించారు. రెండేండ్ల పాలనలో ప్రజలంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి �
పల్లె పోరు ముగిసింది.. రేపటినుంచి కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. నూతన సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానున్నది. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు. పాలన అనుభవం, రాజకీ�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించారని, ఈ ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
ప్రజల్లో కేసీఆర్ పై చెక్కు చెదరని అభిమానం ఉందని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికుల పోరాటంతో ఘన విజయం లభించిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్స్లో శ�