గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్ల తుది జాబితాకు ఫైనల్ కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేసిన విషయం విదితమే.
Local body elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట రు జాబితాపై ఎస్ఈసీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేద�
‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దలు కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వ�
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారం యంత్రాంగం అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసింది. ఫి�
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారు లు, సహాయ రిటర్నింగ్ అధికార�
Nizamabad Collector | గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. స్థానిక సమరానికిగానూ రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఆశావహులు గ్రామాల్లో సర్పంచ్ సీటును కైవసం చేసుకునేందుకు కదనరంగంలోకి దిగి ఆయా పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం �
స్థాని క ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను అతడి నియోజకవర్గంలోని ప్రజలు దహనం చేయడం స్థానికం గా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాల యంత్రాంగాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల నుంచి ఏర్పాట్లను ముమ్మరం చేసిం�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పల్లెపోరుకు కసరత్తు మొదలైంది. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగ�