స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోలాహలం మొదలైంది. స ర్పంచ్లు, వార్డు సభ్యుల స్థా నాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ సర�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను శనివారం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లకు విధివిధానాలు వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ అధ
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 50శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ పో�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది. నేటి నుంచి(నవంబర్ 20) నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓట�
ముగ్గురు పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన కలిగిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ
పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం ఓటర్ల జాబితాను ఫైనల్ చేసింది. 6వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దానిపై �
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వ హణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ప్రకటించారు. అలాగే, పరిషత్ ఎన్నికలకు తుది �
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటరు జాబితా వెల్లడైంది. ఆగస్టు 28న ముసాయిదా జాబితాను జీపీ, వార్డుల వారీగా గ్రామ పంచాయతీ, మండలాభివృద్ధి కార్యాలయాల్లో ప్రకటించారు. ఎ
గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్ల తుది జాబితాకు ఫైనల్ కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేసిన విషయం విదితమే.
Local body elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట రు జాబితాపై ఎస్ఈసీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేద�
‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దలు కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వ�