పంచాయతీ ఎన్నికల మలిదశ పోరుకు సమయం ఆసన్నమైంది. భద్రాద్రి జిల్లాలోని అన్ని పార్టీలూ రెండో విడత ఎన్నికల సమరంలోకి దూకాయి. ఇప్పటికే హోరాహోరీ ప్రచారాన్ని సాగించారు. ఈ నెల 14న ఎన్నికలు జరుగనుండడంతో శుక్రవారంతో �
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెసోళ్లు పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. పండ
ఆ ఇంటి నుంచి ముగ్గురు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు సర్పంచ్లుగా పనిచేయగా, గురువారం జరిగిన ఎన్నికల్లో మూడో తరం కోడలు పోటీలోకి దిగి విజయం సాధించారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీగ�
పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుకు అధికార కాంగ్రెస్ పార్టీ కంగుతున్నది. ‘అన్నీ మావే’ అన్న రీతిలో అధికార దర్పం ప్రదర్శించినా, నజరానాలతో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినా ఆ పార్టీకి షాక్ తగిలింది. ప్రజాపాలన �
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. కొంత కాలంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డ
సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి పాలమూరులో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఉలికిపాటుకు గురిచేశాయి. జిల్లాలో సీఎం సొంత మండలం సహా ఎమ్మెల్యేల సొంత ని యోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్�
పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి 50 పంచాయతీల్లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందగా, వారిలో అత్
తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఈనెల 14,17 తేదీల్లో రెండు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం వలస ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామం యూనిట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి �
ఓ టీచర్కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయించారు., ట్రైనింగ్కు రమ్మన్నారు. సంతకాలు కూడా పెట్టించుకున్నారు. అంతా అయ్యాక డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వెళ్తే రిజర్వ్లో పెట్టమన్నారని చెప్పి ఆఖరుకు డ్యూటీ వేయ
వేలం పాటల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించినా.. ప్రజాక్షేత్రంలో మాత్రం గులాబీ దండు సత్తా చూపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పిలుపు కూడా ఇవ్వకుండానే పల్లెల్లో గులాబీ దండు సత్తా చాటింది.
Collector Santosh | జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవే