రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, ఇం దుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మెచ్చే ప్
‘ఉన్నది కాస్త ఊడింది. సర్వమంగళం పాడింది’ అన్నట్టే తయారైంది బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేల దుస్థితి. బీఆర్ఎస్ను వీడితే మటాషే అనే రీతిలో ప్రజలు వారికి బుద్ధిచెప్పారని గ్రామపంచాయతీ ఎన్న
పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికపై జరుగవు. పార్టీల మద్దతుతో జరుగుతాయి. ఫలితాలు పార్టీల జాతకాలు చెప్తాయి. పాలకపక్షానికి ఈ ఎన్నికల్లో సహజంగానే ఆధిక్యం ఉంటుంది. సాధారణంగానైతే కనీసం 75 శాతం స్థానాలు రావా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్సిటీ గ్రామాల్లో.. అధికార కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా గ్లోబల్ సమ్మిట్ చేపట్టి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటి, రెండు, మూడు ఇలా స్వల్ప ఓట్ల తేడాతో పలువురు అభ్యర్థులు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. కొందరికి సమాన ఓట్లు రాగా టాస్ వేసి విజేతలను ప్రకటించారు. నిర్మల్ జిల్లా ముథోల్
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజార్టీ పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్ లేకపోవడం ఈ అనుమానాలక�
రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అధికారీ పార్టీ సర్వశక్తులు ఒడ్డినా పెద్ద సంఖ్యలో గ్రామాలు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు విడత
పల్లె జనం గులాబీ జెం డా వైపేనని మరోసారి స్పష్టమైంది. పదేండ్ల పాలనలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించిన కేసీఆర్ వెంట నిలిచేందుకు మెజారిటీ ప్రజానీకం బీఆర్ఎస్కే జై కొట్టింది.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లెలు ఓటెత్తాయి. ఉదయం నుంచే ఓటు వేసేందుకు మహిళలు, యువత, వృద్ధులు ఉత్సాహంతో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరు జిల్లా�
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ బుధవారం ఖమ్మం జిల్లా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మొదటి, రెండోవిడత ఫలితాల్లో జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు జై కొట్టడం ద్వారా మంత్రులకు �
స్థానిక సమరంముగిసింది.. మూడో విడత పల్లె పోరు ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. పల్లె జనం ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చార�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు జనాలంతా అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ �