కేసీఆర్ పాలనలో అభివృద్ధి బాటలో పయనించిన పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1615 పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ సర్కారు ప్రత్యేక న
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
గ్రామ పంచాయతీల్లో మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన రానుంది. నేటితో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియనుండడంతో పల్లెల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నిక�
గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానున్నది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాని కారణంగా ప్రభుత్వం స్పెషలాఫ�
రాష్ట్రంలో గ్రామపంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31న ముగియనున్నందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం కానున్నట్లు తెలుస్తున్నది. ఎన్ని గ్రామాలు...ఎంత మంది అధికారులను నియమించాలి...? అని జిల్లాల వారీగా లెక్కలు తీసే పనిలో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఉన్నట్లు సమా�
గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రస్తుతానికి లేనట్టుగానే కనిపిస్తోంది. ఈ నెల 30న సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి ముగియనుండగా.. ఫిబ్రవరిలో కొత్తగా ఎ న్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ సర్కార్�
‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి మొద లు కానున్నది. ప్రస్తుత పాలకవర్గాల గడువు జనవరి 31తో ముగియనున్నది. ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. సన్నాహాలు ప్రారంభించాలని, ప్రిసైడింగ
ఎంపీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు సిద్దిపేట జిల్లా పరిధిలో కరీంనగర్, భువనగిరి పార్లమెంట్�
నల్లగొండ జిల్లాలో నూతనంగా మరో 24 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పలు మండలాల్లోని స్థానికుల డిమాండ్ మేరకు అప్పట్లోనే కేసీఆర్ సర్కార్ నూతన పంచాయతీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను స్వీకర�
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది.