మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 88.80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. అధికార హస్తం పార్టీ మద్దతు దారులను మట్టికరిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఖంగుతినిపించ
రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 27 మండ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం మలి పోరు జరగనుంది. రెండో విడతలో భాగంగా ఆయా పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం రాత్రే పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోల�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడుత పల్లెపోరుకు సర్వం సిద్ధంచేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో శనివారం ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉద యం 7 ను�
పల్లెల్లో రెండేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వీధుల్లో నవ్వులపాలవుతున్నది. అక్రమాలు, డబ్బు సంచులకు తలవంచని ఓటరుతోపాటు, ఉద్యమ ఊపిరితో ఎదురు నిలుస్తున్న బీఆర్ఎస్ యువ నేతలు �
కాంగ్రెస్ అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని నిలబడి విజయ సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్ర
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోరుతూ �
కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఆత్మవిశ్వాసం లేకనే రెండేళ్లు వేచి చూసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించా రు. ఎట్టకేలకు కోర్టుల ఒత్తిడి మేరకు ఎన్నికలకు దిగి వచ్చి�
గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్లో గులాబీ జెండాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. మారుమూల గ్రామాల్లోని ఓటర్లు సైతం కేసీఆర్కే జై కొట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా ఓటర్�
పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అడ్డగోలుగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఏరియాను బట్టి ఓటుకు రూ.2వేల నుం చి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారు. చిన్న గ్రామ పం �
గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్నది. మొదటి విడత ఎన్నికలు ఇప్పటికే ముగిసినందున రెండు, మూడో విడుతలో జరిగే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అభ్యర్థులు కదనరంగంలో దూసుకు
రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామా లు ఏకగ్రీవమైతే మాకు రెమ్యునరేషన్ ఇవ్వరా? అని ఎన్నికల సిబ్బంది ఆర్డర్ కాపీలతో శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఉన్నతాధికారులతో ప�
పంచాయతీ ఎన్నికల మలిదశ పోరుకు సమయం ఆసన్నమైంది. భద్రాద్రి జిల్లాలోని అన్ని పార్టీలూ రెండో విడత ఎన్నికల సమరంలోకి దూకాయి. ఇప్పటికే హోరాహోరీ ప్రచారాన్ని సాగించారు. ఈ నెల 14న ఎన్నికలు జరుగనుండడంతో శుక్రవారంతో �