మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పల్లెపోరుకు కసరత్తు మొదలైంది. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారం యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగ�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం గత కొద్ది రోజులుగా గ్రామాల్లోని వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందించింది. ఈ నెల 6వ తేదీన గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.
గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరా లు ఉంటే తెలపాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నా రు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ ప
స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన అధికార యంత్రాం గం.. పంచాయతీల వారీగా ము సాయిదా ఓటరు జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14.60 లక్షల ఓటర్లు ఉన్న�
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం జిల్లా అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. డీపీవో రాజమౌళి ఆధ్వర్యంలో ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను అధికారులు పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో గోడలపై శుక్రవారం ప్రదర్శ�
సర్పంచ్ల పదవీ కాలం ఇప్పటికే ముగిసినందున పల్లెపోరు కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ముందస్తుగానే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయ�
పకడ్బందీగా ఓటరు జాబితా రికార్డు చేయలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత గురువారం అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో నూతనంగా తాట్పల్లి గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాట�
గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు లో భాగంగా వార్డుల వారీగా ఓటరు జాబితా తయారి ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా వార్డులు ఎన్ని ఉండాలనే ఉన్నతాధికారులు నిర్దేశించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బు�
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటన చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అందుకు సంబంధించిన కసరత్తును కూడా చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ‘పంచాయతీరాజ్ చట్టం-2018’ ప్రకా�