అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇటు వ్యాపారుల దోపిడీ పర్వం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్నదాతల శ్రమను దోచుకుంటుండగా, మరోవైపు కాంటాల రూపంలోనూ కర్షకులను ముంచుతున్న ఉదంతాలు వె�
Nirmal | రాష్ట్రంలో రైతులు ఆందోళనలు(Farmers protest) కొనసాగుతూనే ఉన్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయిస్తు�
ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కారు. వారం కిందట సెంటర్లను ప్రారంభించినా నేటికీ ఒక్క బస్తా కూడా సేకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దేవరకద్ర మండలం గోపన్పల్లి రైతులు రో
CM Revanth Reddy | ధాన్యం కొనుగోళ్లలో(Grain purchases) జాప్యంపై రైతులు మండిపడితున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఊరూరా ఆందోళనలు చేపడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్�
Nirmal | రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేటర్లను ఇండ్లలోకి రాకుండా పలువురు దుర్భాష లాడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారిందని రైతు బంధు సమితి సమన్వయ కమిటీ మాజీ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని బండపోతుగల్, ఫైజాబాద్, అజ
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావడంతో సీఎం స్పందించి సం�
జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఇప్పటికే పంట చేతికిరాగా ఇండ్లు.. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసుకొని అమ్ముకునేందుకు నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురిం�
Errabelli | సన్నధాన్యానికి రూ.500 బోనస్ దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా చాలు .. ఇదే పదివేలని రైతులు అనుకుంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao)అన్నారు.
సర్కారు, రైస్మిల్లర్ల మధ్య పంచాయితీ, పంతంతో రైతులు బలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తెచ్చిన పాలసీ జీవో 27ను రైస్మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.