మండలంలోని రెడ్డిపల్లి కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదని, త్వరితగతిన కేంద్రంలోని ధాన్యాన్ని రైస్మిల్లులకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
మండలంలోని ప్రగతిసింగారం, వసంతాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం తనిఖీ చేశారు. ప్రగతి సింగారంలో ధాన్యం అధికంగా ఉండడంతో ఆరా తీశా రు. సెంటర్ నుంచి ట్యాగ్ అయి�
ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, కొనుగోళ్లు పూర్తయ్యేవరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
Harish rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) రాకతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ధాన్యం కొనుగోలు(Grain purchases) చేయకుంటే రానున్న అసెంబ్లీ సమావేశాలను స్తంభింప జేస్తామని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు.
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం కొల్చారం మండలం వరిగుంతంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలోని వడ్లు
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో కొనుగోలుకేంద్రంలో వడ్లు కొనడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ‘అకాల వర్షాలతో వడ్ల కుప్పలు �
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం’ అనే కథనంపై స్పందించారు.
ధాన్యం కొనుగోళ్లు సరిగా నిర్వహించడం లేదంటూ బీబీపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌర స్తా వద్ద మల్కాపూర్ గ్రామ రైతులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో సొసైటీ సిబ్బంది న�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయాలని కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్,అదనప�
ధాన్యం కొనుగోళ్లపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రైతుల బాధను కళ్లకుగడుతూ ‘ఆగమవుతున్న రైతులు.. పత్తాలేని మంత్రులు’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ�
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారింది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం వల్ల సమయం వృథాకావడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బ
ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధర కోసం మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మ�
వచ్చే ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు 95శాతం పూర్తిచేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, గిద్ద గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహ�