మెదక్ జిల్లా చిలిపిచెడ్, కొల్చారం మండలాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనానికి శనివారం �
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అధికారులు, మిల్లర్లు కలిసి కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోవడంతో కడుపు మండిన వలిగొండ మ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతులు వడ్లను కల్లాలకు తెచ్చి 20 రోజులు అవుతున్నా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్లను ప్రైవేటు దళారుల�
: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా.. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దమొత్తంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమవగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువ
మండలంలోని బరంగేడ్గి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేత, రైస్ మిల్లర్లు క్వింటాలుకు ఐదు కిలోల తరుగు తీస్తుండడంపై రైతులు శనివారం ఆందోళన చేసి, తహసీల్దార్ లతకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధి�
రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రచార ఆర్భాటం కోసం ధాన్యం కొనుగోల�
వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, వర్ష సూచనలు ఉండడంతో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన�
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలని, రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు.
జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఈ-నామ్లో తక్కువ ధర కోట్ చేశారనే అభియోగంపై ముగ్గురు ట్రేడర్లపై చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఐదురోజులుగా మార్కె�
వ్యవసాయ మార్కెట్లలో రైతులకు జరుగుతున్న దగాపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోతే కఠినచర్యలు ఉంటాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీచ
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం హాజీపూర్ మండలం గుడిపేట, రాపెల్లి, దొనబండ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోత
జిల్లాలోని 584 అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు జూన్ 5 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. సూర్యాపేట పట్టణ పరిధి బాషానాయక్తండాలోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను