రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
కామారెడ్డి పౌరసరఫరాల శాఖలో గందరగోళం చోటుచేసుకున్నది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన వేళ మొన్నటి వరకు ఒకే అధికారికి రెండేసి పోస్టులను అప్పగించి చేతులు దులుపుకొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మమ అనిపించేందుక�
మండలంలోని రెడ్డి కాలనీ గ్రామంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే కోతలు ప్రారంభం కాగా, అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం అలసత్వం చూపుతున్నది. ప్రభుత్వం కూడా అదే ధోరణితో ముందుకెళ్తుండడం రైతుకు శాపంలా మారుత�
ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనది. దళారీ వ్యవస్థను కట్టడి చేయడంతోపాటు మోసాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడా ది యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఐరిస్(క�
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.చొప్పదండి మండలం వెదురుగట్టలో సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి లాంఛనంగా ప్రారంభించారు. వారం తర్వాతనే కొనుగోళ్లు ముమ్మరం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
CS Review | ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో ఎండల నేపథ్యంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ బారినపడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సర�
నారాయణపేట జిల్లాలో యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వరి కోతలు మొదలవగా.. ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల సందడి ప్రారంభం కానున్నది. వరి కోత దశకు రావడంతో వ్యవసాయశాఖ ఆదేశాను సారం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలో రేపటి నుంచి ప్రారంభి ంచాలని ప్రణాళికలు సిద�