యాసంగి కోతలు పూర్తి కావొస్తున్నందున ప్రణాళికాబద్ధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర�
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తెలి
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తైంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 25 శాతం కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం.
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. వానకాలంలో 1,57,443 ఎకరాల్లో వరి సాగు చేయగా, యంత్రాంగం ఇప్పటి వరకు 1.17 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇప్పటికే 6,281 మంది రైతులకు రూ. 98.53 కోట్లు జమ చే�
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు క
జిల్లాలో యాసంగి సాగు పనులు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రైతులు వ్యవసాయం పనుల్లోనిమగ్నమయ్యారు. ప్రస్తుతం వరి ధాన్యానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో యాసంగిలోనూ దానికే ప్రాధాన్యం ఇస్తున్న
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా ముగిశాయి. మొత్తం 30,192 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,53,434 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే 542.15 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ధాన్యం కొనుగోళ్లలో అంచనా తప్పింది. ఎన్నికల సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కావడం, అధికారులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉండడంతో కొంత నిర్లిప్తత కనిపించింది. ఫలితంగా ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపార�
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్దఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది.
వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో రైతులు యాసంగి సేద్యానికి రెడీ అవుతున్నారు. దుక్కులు దున్నడం, వడ్లు చల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చే
ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటి�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. 150 కేంద్రాలకు గాను ఇప్పటికే 120 కేంద్రాలను ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలు కావడం.. కోడ్ అమలులో ఉండడంతో ఆయా సంఘాల చైర్మన్లు, సొసైటీల సభ్
ఈ ఏడాది వానకాలం సీజన్లో అత్యధికంగా వరి సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3,05,126 ఎకరాల్లో వరి వేశారు. అత్యధికంగా వలిగొండ మండలంలో 42,367 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాతి స్థానాల్లో రామన్నపేట, భూదాన్ పోచంపల�