ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ధాన్యం సేకరణ, మిల్
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో నిమగ్నమవ్వాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం శివ్వంపేటలోని వెంకటరమణ రైస్ మిల్లు, పీఏసీఎస్ కేంద్రాన్ని, గోమార
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా తూకాలు జరుగుతున్నాయి. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట ఆలస్యంగా చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలు
ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని, ధాన్యం కోనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సూచించారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హా ల్లో మంగళవారం
సీజన్ అడ్వాన్స్తో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు చెక్ పెట్టవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టర్ వెం�
అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరుణంలో ధాన్యం కొనుగోళ్లను అన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో, వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
వాతావరణం పొడిగా ఉందని, వారం పాటు వర్షాలు కురిసే సూచనలు లేనందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల్లో మనోధైర్యం కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పా
యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20