యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 293 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 20
రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు సూచించారు. పుష్కలమైన నీటి వనరులు, ఉచిత్ విద్యుత్ వల్ల ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోంది. వ్యవసాయంలో అడుగడుగునా అన్నదాతకు దన్నుగా నిలుస్తోంది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. ఎరువులు, విత్తనాల కొరత తీర్చింది. సబ్సిడీపై విత్తనాల�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పకడ్బందీగా నిర్వహ
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ద్వారకా గార్డెన్లో యాసంగి ధా�
యాసంగి వరి కోతల వెంటనే ధాన్యం కొనుగోళ్లకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా మంగళవారం నుంచే కొనుగోళ్లు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఆయా జి�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికార యంత్రాంగాలు గుర్తించాయి. మంగళవారం జిల్లాలో పలు చోట్ల ఎమ్మెల్యేలు ఎక్కడ�
సకాలంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చే�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్ర�
వనపర్తి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది.జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే 2.44 లక్షల మెట్రిక్ టన్నుల�