రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇందుకు సంబంధించి రెండు మి�
ఆర్వోలు లేకుండానే పరిమితికి మించి రైతుల ధాన్యాన్ని ఎలా దించుకున్నారంటూ హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య రైస్ మిల్లు యజమానిని ప్రశ్నించారు. ఇలాగైతే వారికి డబ్బులెట్లా ఇచ్చేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం మెదక్ జిల్లాలో ఆయన పర్యటించారు. రామాయంపేట ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి కుటుంబ సమగ్ర సర్వే ఆన్లైన్ డాట�
ధాన్యం కొనుగోళ్లను త్వర గా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్లను, అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్య లు తీసు�
జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ల�
వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. లగ్గా�
ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెడితే ఊర్కునేది లేదని మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. నియోజకవర్గంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా పత్తి విక్ర�
వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మహమ్మద్నగర్లోని శ్రీ సాయి ఆగ్రో ఇం
ధాన్యం కొనుగోళ్లలో అధికారుల అంచనాలు మారుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలో దొడ్డు, సన్న రకం కలుపుకొని మొదట్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా వేసిన అధికారులు, ఇప్పుడు 2.50
అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇటు వ్యాపారుల దోపిడీ పర్వం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు పేరిట మిల్లర్లు అన్నదాతల శ్రమను దోచుకుంటుండగా, మరోవైపు కాంటాల రూపంలోనూ కర్షకులను ముంచుతున్న ఉదంతాలు వె�
Nirmal | రాష్ట్రంలో రైతులు ఆందోళనలు(Farmers protest) కొనసాగుతూనే ఉన్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయిస్తు�