మరో 6 లక్షల టన్నుల బియ్యం సేకరణ ఈ వానకాలంలో తీసుకొంటామని కేంద్రం లేఖ రాష్ట్ర డిమాండ్ 20 లక్షల టన్నుల ధాన్యం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ అలుపెరుగని పోరాటానికి కే
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
ఎమ్మెల్సీ గుత్తా | తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
రైతులనిరసనలు | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు వాడ ఏకైమై చావు డప్పు మోగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగ�
గోదాముల్లో స్థలం ఎక్కడ? ఎంత బియ్యమైనా ఇస్తాం ఎగుమతులపై దృష్టి పెట్టాలి రైస్ మిల్లర్ల నేత మోహన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత పరిస్థితికి భారత ఆహార సంస్థ (ఎఫ�
మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ మీడియా సమావేశంపై చిల్లరగాళ్లు కాదు స్పందించాల్సింది ప్రధాని మోదీనో.. కేంద్ర మంత్రులో స్పందించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్య
చెక్ పోస్టుల ఏర్పాటు | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామ శివారులోని తెలంగాణ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
మంత్రి హరీశ్రావు | ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేని వైద్య ఆరోగ
కలెక్టర్ క్రాంతి | జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో అవసరమైనవన్ని సంసిద్ధంగా ఉంచాలనికలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
హిమాయత్నగర్,నవంబర్ 23: రైతులు పండించిన ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవల