జోగులాంబ గద్వాల : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం చింతరేవుల, గుడ్డెం దొడ్డి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద�
జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ తెలుపడంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం జిల్లాలోని బాలభవన్�
కరీంనగర్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణపై విషం కక్కుతున్నారని బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. గురువారం కరీంగనర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం�
‘రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు తోపు ఎంపీలు.. తెలంగాణ రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా..? తెలంగాణ గోసను ఎన్నడైనా వినిపించారా? ధాన్యం కొనబోమన్న కేంద్ర సర్కారును ఏనాడైనా నిలదీశారా?’ అన�
సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఎన్ని కోట్లు అయినా వెచ్చిస్తామని సీఎం కేసీఆర్ అత్యంత సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని విద్యుత్ శాఖ �
నిర్మల్ : జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గురువారం నిర్మల్ లో వడ్ల కొనుగోలు సంబంధించి అధికారులు, మిల్లర్లు, లారీ యజమ�
నల్లగొండ : రైతన్నను కడుపున పెట్టుకుని కాపాడుకునే రైతుబాంధవుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాసంగిలో పండిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోనుగులు చే
అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�
Minister Gangula | రైత పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మరో 6 లక్షల టన్నుల బియ్యం సేకరణ ఈ వానకాలంలో తీసుకొంటామని కేంద్రం లేఖ రాష్ట్ర డిమాండ్ 20 లక్షల టన్నుల ధాన్యం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ అలుపెరుగని పోరాటానికి కే
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
ఎమ్మెల్సీ గుత్తా | తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
రైతులనిరసనలు | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు వాడ ఏకైమై చావు డప్పు మోగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగ�