మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క
భారీ ట్రాక్టర్ ర్యాలీ | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండ�
Trs Dharna | రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాకార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
కంట్రోల్ రూమ్ | వానకాలం దాన్యం కొనుగోళ్ల పై సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను బుధవారం అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ �
మంత్రి నిరంజన్ రెడ్డి | వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొను�
మంత్రి హరీశ్ రావు | గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.
కేంద్రాలను ప్రారంభిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల మోములో వెల్లివిరుస్తున్న ఆనందం నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభ�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు
దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ 2020-21లో ఎఫ్సీఐ రికార్డు కోనుగోళ్లు రాజ్యసభలో ప్రకటించిన కేంద్రప్రభుత్వం హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్కు దీటుగా నిలు�
పంటసొమ్ము కింద రైతుల ఖాతాల్లో జమ స్వరాష్ట్రంలో 4.84 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ ముగిసిన ఈ ఏడాది యాసంగి కొనుగోళ్లు 92 లక్షల టన్నుల ధాన్యం.. 17,300 కోట్ల చెల్లింపులు 23 జిల్లాల్లో అంచనాలకు మించి పంట దిగుబడి గతంలో ఎప్పు
పత్తి పంటతో మార్కెట్లో అధిక లాభం దేశంలో ఎక్కడా ధాన్యం కొనలేదు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మా ర్పులు రావాల�