మిల్లుల్లో స్థలసమస్య లేకుండా చూడాలి క్రాప్ బుకింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అధికారులకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన�
నల్లగొండ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ �
హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత మళ్లీ తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వైద�
మంత్రి కొప్పుల | ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆందోళన చెందవద్దు. ఊరూరా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ కొంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.