సత్తాచాటిన తెలంగాణ రాష్ట్రం25లోగా రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన: మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్/ కరీంనగర్, జూన్ 18(నమస్తే తెలంగాణ): రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ సత్తా చాటిందని పౌరసరఫ
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
క్యూఆర్ కోడ్ విధానం క్యూఆర్ కోడ్ విధానం పంజాబ్ను తలదన్నేలా రాష్ట్రంలో వరి దిగుబడి కరోనాకాలంలో ధాన్యంకొంటున్న రాష్ట్రం మనదే 87% సేకరణ పూర్తి… మరో 4 రోజుల్లో సంపూర్ణం తెలంగాణ రాష్ర్టాన్ని పట్టించుకోన
తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధికం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి శుక్రవారం నాటికి ధాన్యం కొనుగోళ్లు రికార్డుస్థాయిలో 67 లక్షల టన్నులకు చేరాయి. మరో 10-15 లక్షల టన్నుల ధాన్యం
హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమ�
అవగాహన లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి జోకర్లు, బఫూన్లలా బీజేపీ నేతలు ప్రతిగింజనూ కొంటున్నాం దమ్ముంటే ఒక్కప్రాజెక్టుకైనా జాతీయహోదా తెప్పించండి రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ�
మంత్రి అల్లోల | మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలును నిర్మల్ జిల్లాలో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సేద్యానికి మినహాయింపు ఎప్పట్లాగే ధాన్యం రవాణా రైస్ మిల్లులు యథాతథం ఎరువుల షాపులకు అనుమతి హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ ప్రభావం రైతన్నపై, వ్యవసాయ రంగంపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న�