జడ్చర్ల మండలంలో వరికోతలు మొదలైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చ ర్ల మండలంలోని కోడ్గల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని �
ధాన్యం పండించిన రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు. కల్లాల వద్దే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వే బ్రిడ్జి కాంటా వేస్తూ తరుగు పేరుతో ట్రాక్టర్కు 40 నుంచి 50 కేజీల వరకు కోత విధిస్�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. దాదాపు 20 రోజులు గడిచినా బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. నిబంధనలు, తేమ శాతం అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వానకాలం సీజన్ ధాన్యం కొనడానికి జిల్లాలో సెంటర్లు ప్రారంభించి నెల పదిహేను రోజులయ్యింది. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి ఇప్పటి వరకు కొన్నది 1.19లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా �
సోయా కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను ఇబ్బంది పెట్టిన యంత్రాంగం ఎట్టకేలకు పంట కొనుగోళ్లకు ముందుకొచ్చింది. సోయా రైతుల అవస్థలపై ‘నమస్తే తెలంగాణ’ ఈనెల 10న ప్రచురించిన కథనానికి మార్క్ఫెడ్ స్పందించింది.
‘ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయరా?’ అంటూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. రోజుల తరబడి కాంటాలు వేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతు�
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోళ్లు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరస్థితి కనిపించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల విషయం
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధి గవ్వలపల్లి చౌరస్తా
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని పీఏసీసీఎస్ సిబ్బందికి నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్షాలం సూచించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమ�
Nallagonda | కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతున్న
MLA Prashant Reddy | అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్(Bonus) చెల్లించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి( Prashant Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Grain purchase | రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక రైతులు అడ్డికి పావుశేరు దళారులకు అమ్ముకుంటున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం వస్తున్న�