రైతులు ఆధైర్యపడవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కూకుట్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, రైతులతో
కాంగ్రెస్ అరవై ఏండ్ల పాలనలో సాగు, తాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టిన మాట వాస్తవం కాదా.. నేడు ఆ పార్టీ నాయకులు గల్ఫ్ కార్మికుల మీద దొంగ ప్రేమ చూపిస్తూ కాలయాపన చేస్తున్నారని జడ్పీ మాజ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తం గా సోమవారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. బాదేపల్లి మార్కెట్యార్డులోని ధాన్యంతోపాటు కొనుగో�
దాదాపు నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో ఓ యువరైతు కడుపు మండింది. ప్రభుత్వం, కేంద్రం నిర్వాహకుల తీరును నిరసిస్తూ వడ్ల కుప్పపై డీజిల్పోసి నిప్పుపెట్టేందుకు యత్న
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం స్పందించకుంటే వేలాది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గర రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని తుంకిమెట్ల గ్రామంలోని ధాన్యం కొ�
అకాల వర్షాలతో అన్నదాతలు గోస పడుతున్నరు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం కండ్ల ముందే తడిసిపోయి.. కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక కండ్ల నీళ్లు పెడుతున్నరు. మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావారణ శాఖ
రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తనూజ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆమె హమాలీలు, రైతులతో మాట
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు అష్టకష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల సేకరణను గాలికొదిలేసింది. వారాల కొద్దీ ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు సగం కూడా వడ్ల�
కేసీఆర్ పాలనలో నిరందీగా సాగు చేసిన రైతులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లను సకాలంలో అమ్ముకోలేక ఆందోళన చెందుతున్నారు.
Grain Purchase | కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు కలెక్టరేట్(Yadadri bhuvanagiri) ఎదుట గిరిజన రైతుల ధర్నా(Dharna) చేపట్టారు.
దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. క్వింటాలుకు ఐదారు కిలోల చొప్పున దోచుకునేలా కాంటాలను సెట్ చేయడంపై రైతన్నల్లో ఆగ్�