ధాన్యం కొనుగోలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర కార్యక్రమాల వల్ల స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులు పం డించి వరి ధాన్యానికి మద్ధతు ధరతోపాటు బోనస్ రూ.500 చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంల�
తమ ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం మా ఖాతాల్లో బోనస్ జమచేయకుండా కాలయాపన చే స్తుందని, దీంతో తమకు రైతు భరోసాలేక, బోనస్ రాక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే బోనస్ చెల్లించాలంటూ సోమవార
నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్లో ధాన్యం విక్రయించుకున్న కొంత మంది మిల్లర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ధాన్యం షిఫ్టింగ్కు పా�
సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్ అయింది. సన్నాలు సాగు చేస్తే బోనస్ వస్తదని ఆశపడిన రైతులకు సర్కారు సున్నం పెట్టింది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయా పంటను కొని, వారం రోజుల తర్వాత నాణ్యత లేదంటూ తిరిగి పంపించడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్పల్ల�
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పడిన అకాల వర్షం రైతన్నను నిండా ము�
జడ్చర్ల మండలంలో వరికోతలు మొదలైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చ ర్ల మండలంలోని కోడ్గల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని �
ధాన్యం పండించిన రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు. కల్లాల వద్దే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వే బ్రిడ్జి కాంటా వేస్తూ తరుగు పేరుతో ట్రాక్టర్కు 40 నుంచి 50 కేజీల వరకు కోత విధిస్�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. దాదాపు 20 రోజులు గడిచినా బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. నిబంధనలు, తేమ శాతం అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వానకాలం సీజన్ ధాన్యం కొనడానికి జిల్లాలో సెంటర్లు ప్రారంభించి నెల పదిహేను రోజులయ్యింది. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి ఇప్పటి వరకు కొన్నది 1.19లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా �
సోయా కొనుగోళ్లు చేపట్టకుండా రైతులను ఇబ్బంది పెట్టిన యంత్రాంగం ఎట్టకేలకు పంట కొనుగోళ్లకు ముందుకొచ్చింది. సోయా రైతుల అవస్థలపై ‘నమస్తే తెలంగాణ’ ఈనెల 10న ప్రచురించిన కథనానికి మార్క్ఫెడ్ స్పందించింది.
‘ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయరా?’ అంటూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. రోజుల తరబడి కాంటాలు వేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతు�
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోళ్లు ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరస్థితి కనిపించడం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల విషయం