రైతులు విక్రయానికి తరలించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని, వెనువెంటనే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. రామచంద్రరావు బంజర గ్రామంలో దుర్గా గ్రామ �
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నా రు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలోని ధాన్యం కొనుగోలు క�
Paddy Centre | ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అపహాస్యమవుతుంది. మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్ను స్థాన
బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తుంది.. టన్ను ల కొద్దీ కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలకు పెద్�
ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం నుంచి ఆయన సన్నబియ్యం సరఫరా, యాసంగి ధాన్యం క�
ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించి వా రం రోజులు దాటినా గింజ ఎత్తలె.. కాం టా వేయలె. అసలు రైస్మిల్లుల కేటాయింపులే జరగలే. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తూ అకాల వర్షానికి ఆగమవు
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు తెలిపారు. మండలంలోని కొండేరు గ్రామంలో ఐకేపీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజేయుడ
serp | చిగురుమామిడి, ఏప్రిల్ 14: తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (టీ సేర్ఫ్) ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు.
తేమ 17శాతానికి మించి ఉంటే ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, ఇది జాతీయ విధానమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తేవాల్సిందేనని స్పష్టంచేశారు.
పెద్దమందడి మండల కేంద్రంలో పాటు మండలంలోని మనిగిళ్ల, మోజెర్ల, మద్దిగట్ల, గట్ల ఖానాపూర్, అల్వాల గ్రామాలలో గురువారం సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో సివిల్ సప్లయ్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు కనీసం పరదాలకూ(టార్పాలిన్లు) దిక్కులేని పరిస్థితి నెలకొన్నది