అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో మార్కెట్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ నాయక
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొ నాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో కొనుగోలు కేంద్రం వద్ద కర్షకులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమ�
‘మా ఆరుగాలపు శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను గురువారం అర్ధరాత్రి
సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో రైతులు నిండా మునిగారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు నుంచి పం ట అమ్ముకునేంత వరకు కష్టాలు తీర డం లేదు. యాసంగిలో అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు. సర్కారు ఏర్పా�
మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల్లో రైస్ మిల్లులకు వరి ధాన్యం రెండు నుంచి 5వేల క్వింటాళ్ల వరకు తీసుకోవాలని అ ధికారులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు.. అసలు రైతుల దగ్గర వరి ధాన్యం కొనాలనుకుంటున్నారా లేదా అని ర�
ధాన్యం కొనుగోలు చేయాలని గు రువారం రైతులు ఆందోళన చేపట్టగా స్పందించిన అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మూసాపేట మండలంలోని నిజాలాపూర్లో వరి పంటనే అధికం. గత నెల రోజుల ముందు నుంచే వరి కోతలు ప్రార
Collector Vijayendira Boi | మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అప్పాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తున్నది. ఫలితంగా తూకం వేయడంలో జాప్యం జరుగుతున్నది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లోని కొనుగోలు
రైతులు కల్లా లో ఆరబోసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అధికారులను కోరారు. బుధవారం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి వచ్చిన ఆయనకు ఆ గ్రామ రైతులు
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమను
మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకు వచ్చి 15 రోజులు గడుస్తున్నా, తూకం వేయడం లేదని, అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారని కామారెడ్డి-స�
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మ�